చెన్నై: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) కొత్త ప్రాజెక్టుకు సన్నాహాలు చేస్తోందా? ఈ ప్రాజెక్టు కూడా చంద్రుడిని చేరుకోవడానికేనా? జాబిల్లి మీదికి మరోసారి ల్యాండర్ ను పంపించబోతోందా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానమే వినిపిస్తోంది. చంద్ర మండలాన్ని అందుకోవడానికి ఇస్రో మరోసారి ప్రయత్నాలు సాగించడానికి అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఇస్రో ఛైర్మన్ కే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2X1XbkY
చంద్రుడిపైకి మరోసారి ప్రయత్నం: కొత్త ప్రాజెక్టును సూచనప్రాయంగా వెల్లడించిన ఇస్రో ఛైర్మన్
Related Posts:
అసెంబ్లీ బరిలో 3989 మంది: లోక్సభ కోసం 596 మంది అభ్యర్దులు: ముగిసిన నామినేషన్ల ప్రక్రియ..!సార్వత్రిక ఎన్నికల పోరులో ఒక కీలక ఘట్టం ముగిసింది. సోమవారం తో నామినేషన్ల గడువు పూర్తయింది. ఎన్నికల సంఘం నుండి అందుతున్న సమాచారం మేరకు అసెంబ… Read More
నిజామాబాద్ లో రికార్డ్ స్థాయిలో నామినేషన్లు...ఇది ప్రభుత్వంతో రైతన్నల వార్నిజామాబాద్ పార్లమెంటు స్థానానికి రికార్డు స్థాయిలో నామినేషన్స్ దాఖలయ్యాయి. చివరి రోజు అయిన నిన్న ఒక్క రోజే 182 మంది నామినేషన్ పత్రాలు దాఖలు చేసారు. మొ… Read More
కవితపై పోటీచేసిన కర్షకుల కన్నెర్ర .. రైతులు అనుకున్నది సాధిస్తారా?నిజామాబాద్ బరిలో కవిత ను డీ కొట్టటానికి రైతులు రెడీ అయ్యారు. నిజామాబాద్ సభలో రైతుల సమస్యలు తీర్చటానికి కృషి చేస్తామని సాక్షాత్తు కేసీఆర్ చెప్పినా ఫలిత… Read More
ఏపీ ఓటర్ల తుది జాబితా.. తూగో ఫస్ట్.. విజయనగరం లాస్ట్అమరావతి : ఆంధ్రప్రదేశ్ ఓటర్ల తుది జాబితా విడుదలైంది. ఎన్నికల సంఘం విడుదల చేసిన లిస్ట్ ప్రకారం.. ఈనెల 24 నాటికి రాష్ట్రంలో 3 కోట్ల 93 లక్షల 12 వేల 192… Read More
లోక్సభ పోరుకు 795 నామినేషన్లు.. ఎక్కడెక్కడ ఎన్నెన్ని?.. నిజామాబాద్ లో బ్యాలెట్?హైదరాబాద్ : లోక్సభ నామినేషన్ల పర్వం ముగిసింది. ఇక ఎన్నికలు జరగడమే తరువాయి. తెలంగాణలోని 17 స్థానాలకు గాను 795 నామినేషన్లు దాఖలయినట్లు రాష్ట్ర ముఖ్య ఎన… Read More
0 comments:
Post a Comment