హరిద్వార్: ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గర్వాల్ భారతీయ జనతా పార్టీ ఎంపీ తీరథ్ సింగ్ రావత్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఆయన మెడ, నడుము భాగాల్లో గాయాలయ్యాయి. ఆయనను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఆదివారం ఉదయం ఢిల్లీ నుంచి హరిద్వార్కు రైలు మార్గంలో చేరుకున్నారు ఎంపీ తీరథ్ సింగ్. అక్కడి నుంచి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2K6MN6w
అదుపుతప్పి కారు బోల్తా: బీజేపీ ఎంపీకి తీవ్రగాయాలు
Related Posts:
శభాష్ శ్రీరాం: పెద్దపల్లి వైద్యుడికి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అభినందనలుపెద్దపల్లి వైద్యుడు డాక్టర్ శ్రీరాంను ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందించారు. కరోనా వైరస్తో చనిపోయిన మృతుడి భౌతికకాయం తరలించి మిగతా వారికి ఆదర్శంగా… Read More
ఉద్వాసన పలకడంపై సచిన్ పైలట్ రియాక్షన్: ఓడించలేరంటూ: ట్విట్టర్ అకౌంట్ బయోలో మార్పులుజైపూర్: రాజస్థాన్ రాజకీయాల్లో చెలరేగిన సంక్షోభ తుఫాన్.. ఎలాంటి అనూహ్య పరిణామాలను మిగల్చలేదు. కాంగ్రెస్ పార్టీ తన ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడంలో సక్సెస… Read More
lockdown: బీహర్లో లాక్ డౌన్, 16 నుంచి 31 వరకు, అత్యవసర సేవలు మినహాయింపు..కరోనా వైరస్ కేసులు పెరగడంతో రాష్ట్రాలు లాక్ డౌన్ బాట పడుతున్నాయి. పుణేలో లాక్ డౌన్ విధించగా.. యూపీ కూడా అమలు చేస్తోంది. ఇవాళ్టి నుంచి బెంగళూరులో కూడా … Read More
సీఎం జగన్ కు ఎంపీ రఘురామ మరో లేఖ.. రూ.1000కోట్లు ఏమయ్యాయంటూ ఆరా..అధికార వైసీపీకి కొరకరాని కొయ్యగా తయారైన నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు మరో చర్యకు ఉపక్రమించారు. జగన్ పార్టీ శ్రేణుల నుంచి తనకు ప్రాణహాని ఉందని, మీరే … Read More
సుప్రీం తీర్పును అలా వాడేసుకుంటున్న చంద్రబాబు- డర్టీ పాలిటిక్స్ వద్దంటూ ట్వీట్...ఏపీ రాజకీయాల్లో ప్రత్యర్ధులపై మాటల తూటాలు పేల్చేందుకు ఏ ఒక్క అవకాశం దక్కినా వదులుకునే పరిస్ధితి కనిపించడం లేదు. రోజువారీ విమర్శలతో పాటు కోర్టు తీర్పుల… Read More
0 comments:
Post a Comment