హరిద్వార్: ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గర్వాల్ భారతీయ జనతా పార్టీ ఎంపీ తీరథ్ సింగ్ రావత్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఆయన మెడ, నడుము భాగాల్లో గాయాలయ్యాయి. ఆయనను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఆదివారం ఉదయం ఢిల్లీ నుంచి హరిద్వార్కు రైలు మార్గంలో చేరుకున్నారు ఎంపీ తీరథ్ సింగ్. అక్కడి నుంచి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2K6MN6w
Sunday, November 10, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment