భారతదేశానికి ఇప్పుడు దాయాదుల తో టెన్షన్ పట్టుకుంది.ఒక పక్క పాకిస్తాన్, మరోపక్క చైనాతో తలనొప్పులు ఫేస్ చేస్తున్న సమయంలోనే జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదుల అలజడి కలకలం రేపింది. నిత్యం ఎక్కడో ఒక చోట దాడులు చేయాలని శతవిధాలా ప్రయత్నం చేస్తున్న ఉగ్రవాదులకు భారత సైన్యం ఎప్పటికప్పుడు గట్టి సమాధానం ఇస్తుంది. వారి ప్రయత్నాలను భగ్నం చేస్తూ చెక్ పెడుతుంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hDA6PJ
జమ్ముకాశ్మీర్ లో ఉగ్ర వేట .. మునాంద్ లో కొనసాగుతున్న ఎన్ కౌంటర్
Related Posts:
ఈవీఎంలపై ఈసీని కలిసిన ప్రతిపక్షాలు: 50శాతం లెక్కించాలని ఆజాద్, బ్యాలెట్ కావాలని చంద్రబాబున్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘంతో విపక్షాలు సమావేశమయ్యాయి. సోమవారం సాయంత్రం జరిగిన ఈ భేటీలో కాంగ్రెస్ నేతలు గులాం నబీ ఆజాద్, అహ్మద్ పటేల్, మల్లికార్జు… Read More
పశ్చిమ బెంగాల్ పరిణామాలపై బాబు స్పందన..! పార్లమెంట్ లో ప్రస్థావించాలని ఎంపీలకు ఆదేశాలు..!!అమరావతి : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఏపి సీయం చంద్రబాబు నాయుడు బాసటగా నిలుస్తున్నారు. బీజేపియేతర రాష్ట్రాలపై మోదీ కక్ష్యపూర… Read More
ఫిబ్రవరి నుంచే రైతులకు కేంద్ర సాయం..!ఢిల్లీ : దేశవ్యాప్తంగా రైతులకు కేంద్ర ప్రభుత్వం అందించనున్న ఆర్థిక సాయం పథకం ఈ నెల నుంచే అమలు కానుంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పేరిట తెరపైకి … Read More
ఆ భయంతో మమత హైప్రొఫైల్ డ్రామా, కోల్కతా ప్రజలారా! రోడ్లపైకి రండి: రాజాసింగ్హైదరాబాద్: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ధర్నా చేయడం లేదని, హై ప్రొఫైల్ డ్రామా చేస… Read More
వారిని మార్చుతారా?: జగన్ సీఎం కావాలి... కానీ వాళ్లు వద్దు, వైసీపీకి కొత్త చిక్కు!అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అక్కడి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎ… Read More
0 comments:
Post a Comment