భారత్-చైనా సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె ఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక తాను ముందే చెప్పానని, మూడో ప్రపంచ యుద్ధం వస్తుందని కేఏ పాల్ వ్యాఖ్యానించారు. బోర్డర్ లో చైనా భారత సైన్యాన్ని మట్టుబెట్టి వ్యవహరించిన తీరుపై స్పందించిన ఆయన చైనాకు బుద్ధిచెప్పే నేత లేకపోవడం వల్ల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BfXt18
చైనాకు శాంతి అవసరం లేదు.. ట్రంప్ చైనాతో తెరవెనుక ఏం చేస్తున్నారో చెప్పిన కేఏ పాల్
Related Posts:
గంటా, తోట త్రిమూర్తులు..దారెటు?అమరావతి: ఎన్నికల ముంగిట్లో అధికార తెలుగుదేశం పార్టీ డీలా పడుతోంది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటానికి మరికొన్ని రోజులే మిగిలి ఉన్న పరిస్థితుల్లో ఆ పార్ట… Read More
ఉగ్రదాడి ఖండించిన కేసీఆర్.. పుట్టినరోజు వేడుకలకు దూరంహైదరాబాద్ : కశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడిని సీఎం కేసీఆర్ ఖండించారు. ప్రాణాలు కోల్పోయిన జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఉగ్రవాదులు దాడి చేశారన… Read More
షాకింగ్ ... హెల్మెట్ లేకుండా కార్ డ్రైవింగ్ చేశారని ఫైన్..పోలీసులా మజాకాట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే చలాన్లు ఇంటికి వస్తాయని ప్రతి ఒక్కరు భయపడుతున్నారు. ఏ రాష్ట్రంలో చూసినా ట్రాఫిక్ నిబంధనలు కఠినంగా అమలు చేయడానికి ట్రాఫిక్ … Read More
సోషల్ మిడియా వాడకంపై మరిన్ని నిభంధనలు ...సోషల్ మిడియా పోస్టింగ్ నీది..అవి చట్టవిరుద్దమైతే శిక్ష సోషల్ మిడియా సంస్థలది...ఇవి సోషల్ మిడియా లో రాబోతున్న కోంత నిబంధనలు త్వరలో సోషల్ మిడ… Read More
లీడర్ దొంగ : కర్ణాటకలో నేత.. తెలంగాణలో చోరీలుహైదరాబాద్ : దొరికితే దొంగ లేదంటే దొర అన్న చందంగా ఓ యువనేత పోలీసులకు అడ్డంగా బుక్కయ్యాడు. సొంత రాష్ట్రంలో లీడరులా ఫోజిస్తూ.. పక్క రాష్ట్రంలో దొంగతనాలు … Read More
0 comments:
Post a Comment