ఖాట్మాండు: కయ్యాల మారి చైనా తన మిత్రదేశంగా ఉన్న నేపాల్ పట్ల కూడా తన వక్ర బుద్ధిని ప్రదర్శించింది. చైనా సరిహద్దుకు సమీపంగా ఉన్న నేపాల్ దేశంలోని హుమ్లా జిల్లాకు చెందిన పలు ప్రాంతాల్లో డ్రాగన్ దేశం అక్రమంగా 11 భవనాలను నిర్మించినట్లు సమాచారం. దీంతో నేపాల్ ప్రజలు తీవ్ర ఆందోళనలు చేపట్టారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/30jhUE7
నేపాల్కు షాక్: సరిహద్దును ఆక్రమించి 11 భవనాల నిర్మించిన చైనా, నేపాలీలకు నో ఎంట్రీ!
Related Posts:
రాములమ్మ కీ రోల్: బస్సుయాత్ర బాధ్యత ఆమెకే..? పాదయాత్ర కూడా..రాములమ్మ విజయశాంతి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఆమెకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పినట్టే బీజేపీ హై కమాండ్ నడుచుకుంటోంది. తెలంగాణలో బీజేపీ చేపట్టే కార్… Read More
తమ కుమార్తె పెళ్ళికి రావద్దని పత్రిక .. టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ఎందుకిలా చేశారో తెలిస్తే షాక్ !!ఎవరైనా కుమార్తె వివాహం జరుగుతుందంటే అట్టహాసంగా చేయాలని భావిస్తారు. అందులో రాజకీయ నాయకుడి కుటుంబం అయితే ఇంకా మరింత గ్రాండ్ గా పెళ్లి చేయాలని భావిస్తారు… Read More
యాదాద్రి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... నుజ్జునుజ్జయిన కారు... ముగ్గురు అక్కడికక్కడే మృతియాదాద్రి భువనగరి జిల్లా గూడూరు ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు,ఒక వాటర్ ట్యాంకర్ ఢీకొన్న ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చె… Read More
బెంగాల్లో లెఫ్ట్ ఫ్రంట్తో కాంగ్రెస్ పొత్తు... టీఎంసీ-బీజేపీ టఫ్ ఫైట్లో ప్రభావం చూపించగలరా..వచ్చే ఏడాది జరగబోయే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాలతో కలిసి బరిలో దిగనున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ మేరకు గురువారం(డిసెంబర్ 2… Read More
సేల్ ఫర్ ఫ్రెష్ ఎయిర్.. లీటర్ రూ.5 వేలు.. అన్నీ దేశాల ఎయిర్.. పరిమళాలు కూడా..కరోనా వైరస్ వల్ల చిత్ర, విచిత్ర అనుభవాలు వస్తున్నాయి. వైరస్ నుంచి తమను తాము కాపాడుకొనేందుకు పౌష్టికాహారం తీసుకుంటున్నాం. చికెన్, ఎగ్ సేల్స్ మాత్రం ఎక్… Read More
0 comments:
Post a Comment