ఖాట్మాండు: కయ్యాల మారి చైనా తన మిత్రదేశంగా ఉన్న నేపాల్ పట్ల కూడా తన వక్ర బుద్ధిని ప్రదర్శించింది. చైనా సరిహద్దుకు సమీపంగా ఉన్న నేపాల్ దేశంలోని హుమ్లా జిల్లాకు చెందిన పలు ప్రాంతాల్లో డ్రాగన్ దేశం అక్రమంగా 11 భవనాలను నిర్మించినట్లు సమాచారం. దీంతో నేపాల్ ప్రజలు తీవ్ర ఆందోళనలు చేపట్టారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/30jhUE7
నేపాల్కు షాక్: సరిహద్దును ఆక్రమించి 11 భవనాల నిర్మించిన చైనా, నేపాలీలకు నో ఎంట్రీ!
Related Posts:
డొనాల్డ్ ట్రంప్ జూనియర్కు కరోనా- వైట్హౌస్ను వీడని వైరస్- భయాందోళనలు..అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబాన్ని కరోనా ఇప్పట్లో వీడేలా కనిపించడం లేదు. ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్తో పాటు ఆయన సతీమణి మెలానియా ట్రంప్, … Read More
రోగికి 'బిగ్బాస్ షో' చూపిస్తూ... ఏపీలో మొట్టమొదటి అవేక్ బ్రెయిన్ సర్జరీ...గుంటూరు వైద్యులు ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్కు విజయవంతంగా అవేక్ బ్రెయిన్ సర్జరీ పూర్తి చేశారు. అవేక్ బ్రెయిన్ సర్జరీ అంటే... రోగి మెలుకవతో ఉండగానే మెదడు భా… Read More
అమెరికాలో అగంతకుడి కాల్పులు... 8 మందికి గాయాలు.. భయం గుప్పిట్లో విస్కాన్సిన్...అమెరికాలోని విస్కాన్సిన్ రాష్ట్రంలో శుక్రవారం(నవంబర్ 20) కాల్పులు చోటు చేసుకున్నాయి. మిల్వాకీలోని ఓ షాపింగ్ మాల్లో గుర్తు తెలియని అగంతకుడు అమాయకులపై … Read More
మూడు రాజధానులపై హైకోర్టు షాకింగ్ -తరలింపు మతిలేని చర్య- గుండె తరుక్కుపోతోందంటూ..ఏపీలో మూడు రాజధానుల వ్యవహారం ఇంకా కాక రేపుతూనే ఉంది. మూడు రాజధానుల ఏర్పాటు కోసం ప్రభుత్వం పంపిన రెండు కీలక బిల్లులను గవర్నర్ ఆమోదించినా వాటిపై అభ్యంత… Read More
నగోట్రా ఎన్ కౌంటర్ .. ఉగ్రచొరబాటు వెనుక పాక్ హస్తం .. వాటిపై పాక్ ముద్రనగోట్రాలో నిన్న జరిగిన ఎన్కౌంటర్లో జైషే మొహమ్మద్ కి సంబంధించిన నలుగురు ఉగ్రవాదులు హతం అయిన విషయం తెలిసిందే. అయితే వారి వద్ద నుండి సేకరించిన ఆయుధాల పై,… Read More
0 comments:
Post a Comment