వివాదాస్పద వ్యవసాయ బిల్లులకు సంబంధించి మరో కీలక అంశాన్ని విపక్షాలు బయటపెట్టాయి. రాజ్యసభలో ఎన్డీఏకు మెజార్టీ లేకపోయినా, విపక్షాలు డివిజన్ ఓటింగ్ కోరినా ఖాతరు చేయకుండా, డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సింగ్.. మూజువాణి ఓటు ద్వారా బిల్లులు పాస్ అయినట్లు ప్రకటించినట్లు ఇప్పటిదాకా చెప్పుకొచ్చిన ప్రతిపక్ష పార్టీలు.. అసలు మూజువాణి ప్రక్రియను సైతం చేపట్టకుండానే ప్రభుత్వం బిల్లుల్ని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cokSvG
వ్యవసాయ బిల్లులు: మరో ట్విస్ట్ - మూజువాణి ఓటు కూడా చేపట్టలేదన్న ఆజాద్ -సంతకం వద్దని రాష్ట్రపతి వినతి
Related Posts:
కరోనా వ్యాక్సిన్ కొరతకు చెక్: వచ్చే 4 నెలల్లో ఉత్పత్తి భారీగా పెంచుతామన్న సీరమ్, భారత్ బయోటెక్న్యూఢిల్లీ: దేశంలో ఓ వైపు కరోనా వ్యాక్సిన్ కేసులు పెరుగుతున్నాయి.. మరోవైపు రాష్ట్రాల్లో వ్యాక్సిన్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా వ్యాక్… Read More
ప్రధాని మోడీకి 9 ప్రధాన డిమాండ్లతోపాటు నలుగురు సీఎంలతోపాటు 12 ప్రతిపక్ష పార్టీల డిమాండ్న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ఉచితంగా కరోనా వ్యాక్సినేషన్ చేపట్టాలని కోరుతూ 12 ప్రతిపక్ష పార్టీల నేతలు(వీరిలో నలుగురు ముఖ్యమంత్రులు) 9 ప్రధాన డిమాండ్లతో … Read More
షాకింగ్: రుయా ఆస్పత్రిలో 11 కాదు 31 మంది మృతి, వారి పేర్లు, చిరుమాలతో సహా టీడీపీ నేత జాబితాఅమరావతి: ఇటీవల తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక మరణించినవారి సంఖ్య విషయంలో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు కొనసాగిస్తున్నాయి. 50 మంది వరకు ఈ ఘట… Read More
ఘోర ప్రమాదం: కారును డీకొన్న లారీ, నలుగురు అక్కడికక్కడే మృతి, మరో నలుగురికి గాయాలుతూర్పుగోదావరి: జిల్లాలోని సామర్లకోట వద్ద గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్దాపురం ఏడీబీ రహదారిపై కారును లారీ వేగంగా ఢీకొనడంతో ఈ ప్రమాదంతో… Read More
భారత్లో కరోనా కల్లోలానికి అసలు కారణాలివే- అన్నింటా టాప్- డబ్ల్యూహెచ్వో వెల్లడిభారత్లో కరోనా కల్లోలం అంతకంతకూ తీవ్రమవుతోంది. నిత్యం లక్షల కేసులతో జనం ప్రాణాలు గుప్పిట్టో పెట్టుకుని బతుకుతున్నారు. ఓవైపు టెస్టుల కరవు, మరోవైవు వ్యా… Read More
0 comments:
Post a Comment