గడిచిన తొమ్మిది నెలలుగా ప్రపంచాన్ని పట్టిపీడిస్తోన్న కరోనా మహమ్మారి ఇప్పటికే దాదాపు 10 లక్షల మందిని బలితీసుకుంది. గ్లోబల్ గా ఇన్ఫెక్షన్ల సంఖ్య 3కోట్లు దాటింది. ప్రతినిత్యం లక్షల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఒక్క చైనా తప్ప ప్రపంచంలోని అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు కుదేలైపోయాయి. జీడీపీలు మైనస్ లోకి వెళ్లిపోయాయి. ఈ విలయానికి కారకురాలు ముమ్మాటికీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kF8xGn
చైనా వైరస్ వల్లే సర్వనాశనం - డ్రాగన్పై చర్యలకు ట్రంప్ డిమాండ్ - ఐరాసలో స్పీచ్ - WHOపైనా ఫైర్
Related Posts:
ఒక్క పురుషుడికైనా ఆ ఆపరేషన్ చేయాల్సిందే.. ఆ ఉత్తర్వులపై వెనక్కి తగ్గిన ప్రభుత్వం..ఏడాదిలో ఒక్క పురుషుడికైనా స్టెరిలైజేషన్(సంతానోత్పత్తి కలగకుండా చేసే ఆపరేషన్) చేయకపోతే పురుష ఆరోగ్య సిబ్బంది జీతాల్లో కోత పెడుతామని మధ్యప్రదేశ్ ప్రభుత్… Read More
కలకలం రేపుతోన్న ఇంజనీరింగ్ విద్యార్థి హత్య.. మాజీ ఎమ్మెల్యే కొడుకు అరెస్ట్..ఉత్తరప్రదేశ్లో దారుణం జరిగింది. లక్నోలోని గోమతి నగర్లో గురువారం సాయంత్రం ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. బైక్స్పై వచ్చిన 20-25 మంది యువకులు కత్తు… Read More
మోడీ ట్రంప్లలో కామన్ అదే... భారీ ఒప్పందాలకు కట్టుబడి ఉంటారా..?న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనకు రానున్నారు. డొనాల్డ్ ట్రంప్కు తన పేరు ఎప్పుడూ వార్తల్లో నిలవాలనేది ఆయన కోరిక. అందుకే ఏదో… Read More
పానీపూరి తినిపిస్తానంటూ.. పబ్లిక్ పార్కు బాత్రూంలోకి తీసుకెళ్లి.. 8ఏళ్ల పాపపై అఘాయిత్యంవిశ్వనగరం హైదరాబాద్ లో మరో అఘాయిత్యం జరిగింది. పట్టపగలే ఓ చిన్నారిపై కామాంధుడు పబ్లిక్ పార్కులో అఘాయిత్యానికి పాల్పడ్డాడు. గుడిసెలో నివసించే పాపకు పాన… Read More
టీటీడీ గుడ్ న్యూస్: స్వామివారిని దర్శించుకునే సాధారణ భక్తులకు లడ్డూతో పాటు ఇది కూడా..!తిరుమల: ఇప్పటి వరకు ప్రసాదంగా రుచికరమైన లడ్డూనే ఇచ్చిన తిరుమల తిరుపతి దేవస్థానం... ఇకపై ఏడుకొండల వాడిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ప్రసాదంగా వడన… Read More
0 comments:
Post a Comment