Wednesday, September 23, 2020

చైనా వైరస్ వల్లే సర్వనాశనం - డ్రాగన్‌పై చర్యలకు ట్రంప్ డిమాండ్ - ఐరాసలో స్పీచ్ - WHOపైనా ఫైర్

గడిచిన తొమ్మిది నెలలుగా ప్రపంచాన్ని పట్టిపీడిస్తోన్న కరోనా మహమ్మారి ఇప్పటికే దాదాపు 10 లక్షల మందిని బలితీసుకుంది. గ్లోబల్ గా ఇన్ఫెక్షన్ల సంఖ్య 3కోట్లు దాటింది. ప్రతినిత్యం లక్షల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఒక్క చైనా తప్ప ప్రపంచంలోని అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు కుదేలైపోయాయి. జీడీపీలు మైనస్ లోకి వెళ్లిపోయాయి. ఈ విలయానికి కారకురాలు ముమ్మాటికీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kF8xGn

Related Posts:

0 comments:

Post a Comment