తూర్పు గోదావరి జిల్లాకు చంద్రబాబు తీరని అన్యాయం చేశారని వైఎస్ఆర్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. జిల్లాకు చంద్రబాబు చేసిన నష్టాన్ని పార్ట్-3లో పోస్ట్ చేశారు. జిల్లాలోని తీర ప్రాంతం చమురు నిక్షేపాలకు కేంద్రం అని.. కానీ చాలా గ్రామాల పరిస్థితి బాగోలేదన్నారు. ఎప్పుడు ఏ గ్యాస్ పైప్ లీకవుతుందో చెప్పలేని పరిస్థితి అని పేర్కొన్నారు. గతంలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kIc3Qc
మిల్లర్ల నుంచి చినబాబు కమీషన్ వసూల్, మద్యం షాపులను వదల్లేదు: విజయసాయి విసుర్లు...
Related Posts:
ఆ ఎన్నికలపై రీ నోటిఫికేషన్ ఇవ్వండి .. లేదంటే న్యాయపోరాటం చేస్తాం : పవన్ కళ్యాణ్ అల్టిమేటంజనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు రీ నోటిఫికేషన్ ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు విజ్ఞప్… Read More
ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్కు షాకిచ్చిన జనసైనికులు: రాజోలు సత్తాచాటారుతూర్పుగోదావరి: రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్కు జనసేన శ్రేణులు భారీ షాకిచ్చాయి. ఆయన జనసేన నుంచి ఎన్నికైన ఏకైక ఎమ్మెల్యే అయినప్పటికీ.. అధికార వైయస్స… Read More
తెలుగు తమ్ముళ్ళ ఆధిపత్యపోరు .. కేశినేని వర్సెస్ బుద్దా వెంకన్న .. రంగంలోకి చంద్రబాబుఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకపక్క ఎన్నికల సమయంలో అధికారపక్షంతో తలపడుతూ తీవ్ర పోరాటం చేస్తున్న టిడిపిలో తెలుగు తమ్ముళ్ల మధ్య కొనసాగుతున్న రగడ టిడిపి అధినే… Read More
నాడు వాజ్పేయ్- నేడు సోనియా-మోడీకి రాజధర్మాన్ని గుర్తు చేసిన ఇద్దరు..దేశం ఎదుర్కొంటున్న ఓ కీలక సమస్యపై కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కేంద్రానికి ఓ అరుదైన సూచన చేశారు. అధికారపక్షంపై సహజంగా ఇతరత్రా విమర్శలతో విరుచుకుపడ… Read More
Illegal affair: అత్త అక్రమ సంబంధం, అల్లుడు ఔట్, నో ఎంట్రీ టైమ్ లో బెడ్ రూమ్ !చెన్నై/పొల్లాచ్చి: భర్త చనిపోవడంతో మహిళ కుమార్తెతో కలిసి జీవించింది. భర్త లేని ఆంటీ ఓ వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. కుమార్తె పెరిగి పెద్దది కావడ… Read More
0 comments:
Post a Comment