నెల్లూరు జిల్లాలో ఓ దారుణం చోటుచేసుకుంది. ఇంటర్మీడియట్ జవాబు పత్రాల వ్యాల్యూషన్ కోసం చేస్తున్న ఏర్పాట్లలో భాగంగా ఓ కాలేజీలోని క్లాస్ రూమ్ లో ఆరేళ్ల బాలికతో వెట్టిచాకిరీ చేయించిన ఘటన బయటపడింది. వాచ్ మెన్ కూతురైన ఆరేళ్ల బాలికతో గదులను శుభ్రం చేయిస్తున్న దృశ్యాలు బయటికి రావడంతో డీజీపీ గౌతం సవాంగ్ సీరియస్ అయ్యారు. ఈ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cITLuI
Monday, May 18, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment