Thursday, January 16, 2020

లైవ్ టీవీ ప్రోగ్రామ్‌లో సంచలనం: ఇద్దరు మహిళలను హత్యచేసినట్టు అంగీకారం, సీన్‌లోకి పోలీసులు

అతనో దోషి, హత్య కేసులో బెయిల్ మీద బయట ఉన్నాడు. అయితే టీవీ చర్చ కార్యక్రమంలో పాల్గొన్నాడు. కార్యక్రమం లైవ్ నడుస్తోంది. ఇంతలో యాంకర్ ప్రశ్నలు వేస్తుండగా.. సమాధానాలు చెప్తున్నాడు. అందులో తాను చేసిన రెండు హత్యల గురించి కూడా చెప్పేశాడు. ఇంకేముంది పోలీసులు రంగప్రవేశం చేసి.. స్టూడియోలో ఉన్న సదరు వ్యక్తిని అరెస్ట్ చేశారు. సినీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2treRfJ

Related Posts:

0 comments:

Post a Comment