ఎప్పుడూ సీరియస్ అంశాలతో, నేరస్తులతో, నేరాల ఛేదనలో బిజీగా ఉండే పోలీసులకు కూడా భావోద్వేగాలు ఉంటాయని నిరూపించారు ఏపీ డీజీపీ గౌతం సవాంగ్. కరోనా వైరస్ విధుల్లో ఉన్న తూర్పుగోదావరి జిల్లా పోలీసులకు సేవ చేసిన ఓ మహిళ ఉదంతం సోషల్ మీడియాలో చూసిన సవాంగ్.. ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. దీంతో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XM16F9
Saturday, April 18, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment