Saturday, April 18, 2020

lockdown: రాత్రి దొమల బెడద, పగలు వేడి, హైదరాబాద్ క్యాంపులో వలసకూలీల వెతలు

కరోనా వైరస్ విజృంభించడంతో ఎక్కడివారు అక్కడే ఉంటున్నారు. వలస కూలీలకు ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు వసతి కల్పించాయి. కానీ అందులో ఉంటున్న వారు తమ సమస్యలను చెబుతున్నారు. హైదరాబాద్ నాంపల్లిలో గల వసతి కేంద్రంలో 350 మంది ఉన్నారు. వసతి కేంద్రంలో పడుతోన్న ఇబ్బందులను వివరించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ystcuk

Related Posts:

0 comments:

Post a Comment