విశాఖపట్నం: తీర ప్రాంత నగరం విశాఖపట్నం క్రమంగా రాజధాని కళను సంతరించుకుంటోంది. విశాఖపట్నాన్ని పరిపాలన రాజధానిగా మార్చబోతున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్న అనంతరం నగర సుందరీకరణ పనులు ఊపందుకున్నాయి. విశాఖపట్నంలోనే గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించబోతున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన నగర సుందరీకరణ పనులను చేపట్టారు. ప్రస్తుతం ఆయా పనులు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3akr6eP
శరవేగంగా విశాఖపట్నం సుందరీకరణ: 20 వేలకు పైగా సీసీటీవీ కెమెరాలు.. !
Related Posts:
వామ్మో ఎండాకాలం.. బీట్ ద హీట్.. ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఉపశమనంహైదరాబాద్ : సమ్మర్ హీటెక్కిస్తోంది. వేడి గాలులు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఎండ వేడిమికి జనాలు అల్లాడుతున్నారు. ఉదయం 9 దాటితే చాలు ఉక్కపోత చికాకు త… Read More
హెచ్ఎంటీ లిమిటెడ్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలహిందుస్తాన్ మెషీన్స్ అండ్ టూల్స్ లిమిటెడ్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్లో భాగంగా జాయింట్ జనరల్ మేనేజర్, రీజియనల్ మేనేజ… Read More
డిబేట్ : మహర్షి సినిమా పేరుతో మహా దోపిడీపై మీ కామెంట్..?రిలీజ్ కన్నా ముందే కొన్ని కారణాలతో సూపర్స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి సినిమాపై వివాదాలు మొదలయ్యాయి. ఏ సినిమాకు లేనంతగా మహేష్ బాబు మహర్షి సినిమాకు… Read More
క్యాన్ ఫిన్ హోమ్స్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలక్యాన్ ఫిన్ హోమ్స్ లిమిటెడ్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్లో భాగంగా జూనియర్ ఆఫీసర్స్ మరియు సీనియర్ మేనేజర్ పోస్టులను భర… Read More
రాజీవ్ గాంధీ కరెప్షన్ నంబర్ 1 అన్న మోడీ ...తప్పు పట్టిన బీజేపీ సీనియర్ నేతదేశ వ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల్లో ఈసారి హోరా హోరీగా పోరు జరుగుతుంది. మాటల యుద్ధాలు కూడా అంతే స్థాయిలో జరుగుతున్నాయి. రాహుల్ గాంధీ. ప్రియాంకా గాంధీ,… Read More
0 comments:
Post a Comment