వైఎస్సార్సీపీలో ఫైర్ బ్రాండ్ గా పేరుతెచ్చుకున్న రోజా.. ప్రతిపక్ష పార్టీలపై తనదైన శైలిలో విమర్శలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తారు. సామాజిక సమీకరణాల కారణంగా మంత్రి దక్కకపోవడంతో సీఎం జగన్ ఆమెను ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ(ఏపీఐఐసీ) చైర్ పర్సన్ గా నామినేట్ చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న క్రేజ్ ను పక్కన పెడితే..
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36uwV6M
ఎమ్మెల్యే రోజాకు చేదు అనుభవం.. సొంత నియోజకవర్గంలో అడ్డగింత.. వైసీపీ నేతల పనే..
Related Posts:
నిన్న ధర్మాన.. నేడు సోమిరెడ్డి, జిల్లాల విభజనపై వ్యతిరేక స్వరం, 150 కి.మీ వెళ్లాల్సి వస్తోందట..ఆంధ్రప్రదేశ్లో జిల్లాల విభజన అంశంపై మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు బాహాటంగానే వ్యతిరేకించారు. ఆ తర్వాత మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్వరం కల… Read More
ఆసియాలోనే అతిపెద్ద సోలార్ ప్లాంట్ ప్రారంభించిన మోడీ: భారత్ ఆదర్శమని యూఎన్ ప్రశంసభోపాల్: సౌర విద్యుత్ అనేది శుద్ధమైనది.. శ్రేష్టమైనది.. భద్రమైనదని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్లోని రేవాలో ఏర్పాటు చేసిన ఆసియాలోన… Read More
ఎపీ రఘురామ వివాదంలో మరో మలుపు.. అరెస్టు భయంతో రక్షణ కోరిన రెబల్.. వైసీపీ ఫిర్యాదుల వెల్లువతో..సొంత పార్టీపైనే ధిక్కార పతాక ఎగరేసిన నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు వివాదంలో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్ప… Read More
మాస్టర్ డిగ్రీ ఉంటే.. లోక్సభలో మంచి జీతంతో ఉద్యోగంలోక్సభలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా పార్లమెంటరీ ఇంటర్ప్రెటర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్… Read More
ఈఎస్ఐ స్కాం లో పితాని కుమారుడి కోసం గాలిస్తున్న ఏసీబీ .. అజ్ఞాతంలో సురేష్ .. టీడీపీకి మరో షాక్ !!ఈఎస్ఐ స్కాం లో మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కుమారుడు పితాని వెంకట సురేష్ కోసం ఏసీబీ అధికారులు గాలింపు చేపట్టారు.ఇప్పటికే పితాని మాజీ పిఎస్ మురళీమోహన్… Read More
0 comments:
Post a Comment