Sunday, January 5, 2020

కాంగ్రెస్‌లో టీఆర్ఎస్ అనుకూల వర్గం, ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమమేదీ..? కుంతియాకు సీనియర్ల ఫిర్యాదు..

మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ.. కాంగ్రెస్ పార్టీలో అసంతృప్త జ్వాల ఎగిసిపడుతోంది. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ రామచంద్ర కుంతియాను కాంగ్రెస్ సీనియర్ నేతలు వీ హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, దామోదర రాజనరసింహ కలిశారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలను ఒక్కొక్కటి వివరించారు. సీనియర్లకు గౌరవం ఇవ్వడం లేదని కుంతియా దృష్టికి తీసుకెళ్లారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MY29eX

Related Posts:

0 comments:

Post a Comment