Wednesday, January 22, 2020

మున్సిపల్ ఎన్నికల్లో పోటెత్తిన ఓటర్లు.. 80 శాతం పైనే.. 24న కరీంనగర్‌లో..

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఎన్నికలు జరిగిన 9 కార్పొరేషన్లు, 120 మున్సిపాలిటీల్లో బుధవారం ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల ముందు ఓటర్లు బారులు తీరారు. చాలా చోట్ల సాయంత్రం 5 తర్వాత కూడా క్యూలైన్లు కిక్కిరిసాయి. గడువులోగా లోపలికొచ్చిన అందరికీ ఓటేసే అవకాశం కల్పించామని ఎన్నికల అధికారులు చెప్పారు. 9 కార్పొరేషన్‌లలో 324 డివిజన్లు,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37gcpaE

Related Posts:

0 comments:

Post a Comment