తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఎన్నికలు జరిగిన 9 కార్పొరేషన్లు, 120 మున్సిపాలిటీల్లో బుధవారం ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల ముందు ఓటర్లు బారులు తీరారు. చాలా చోట్ల సాయంత్రం 5 తర్వాత కూడా క్యూలైన్లు కిక్కిరిసాయి. గడువులోగా లోపలికొచ్చిన అందరికీ ఓటేసే అవకాశం కల్పించామని ఎన్నికల అధికారులు చెప్పారు. 9 కార్పొరేషన్లలో 324 డివిజన్లు,
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37gcpaE
మున్సిపల్ ఎన్నికల్లో పోటెత్తిన ఓటర్లు.. 80 శాతం పైనే.. 24న కరీంనగర్లో..
Related Posts:
మోదీ బీజేపి పాలిత రాష్ట్రాలకే ప్రధాన మంత్రా..?తెలంగాణ నిధుల అంశంలో వివక్ష ఎందుకన్న కేటీఆర్..!!హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం సగర్వంగా అమలు చేస్తున్న పథకాలను దేశంలోని పలు రాష్ట్రాలు అభినందించండం హర్శించదగ్గ అంశం ఐనప్పటికి కేంద్ర సహ… Read More
ఎన్ఐఏ విచారణ సాగిస్తుందా: ఏపి అభ్యంతరాల వెనుక : రాజకీయ కోణమే కీలకంగా..!జగన్ పై దాడి కేసును ఎన్ఐఏ కు అప్పగించటం పై ఏపి ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ముఖ్యమంత్రి మొదలు మంత్రుల వరకు ఇది ఏపి హక్కులను గుంజు… Read More
ప్రజారాజ్యం అందుకే విఫలం :బలమైన చిరంజీవిని బలహీనుడిగా మార్చేసారు : పవన్ ఆవేదన..!ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు రోజులు..పార్టీ లక్ష్యం..చిరంజీవి కష్టం.. పార్టీలో ఎటువంటి వారు చేరి నష్టం చేసారు వంటి అంశాల పై జనసేన అధినేత పవన్ క… Read More
విజయ్ మాల్యా ఆర్థిక నేరస్తుడే...ఆస్తులను స్వాధీనం చేసుకోవచ్చు: ముంబై ప్రత్యేక కోర్టుబ్యాంకులకు వేల కోట్లు రుణాలు ఎగవేసి లండన్లో తలదాచుకుంటున్న లిక్కర్ బ్యారన్ విజయ్ మాల్యాను ముంబై ప్రత్యేక కోర్టు పారిపోయిన ఆర్థిక నేరగాడిగా ప్రకటించిం… Read More
అవినీతిపరుల భరతం పట్టిన తెలుగు కలెక్టర్ చంద్రకళ ఇంట్లో సీబీఐ దాడులుఉత్తర్ ప్రదేశ్లో మైనింగ్ శాఖ అధికారులపై సీబీఐ దాడులకు దిగింది. మైనింగ్ శాఖలో పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు రావడంతో ఉత్తర్ ప్రదేశ్లోని 12 చోట్ల ఏకకాలం… Read More
0 comments:
Post a Comment