జగన్ పై దాడి కేసును ఎన్ఐఏ కు అప్పగించటం పై ఏపి ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ముఖ్యమంత్రి మొదలు మంత్రుల వరకు ఇది ఏపి హక్కులను గుంజుకోవటమని..సమాఖ్య స్పూర్తికి దెబ్బ అంటూ కేంద్ర ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారు. ఇదే సమయంలో ఎన్ఐఏ కు ఏపి పోలీసులు సహకరించటం లేదనే వార్తలు వస్తున్నాయి. అయితే, అసలు ప్రభుత్వం దాడి జరిగిన రోజు చెప్పిందేంటి..జరిగిందేంటి..అసలు విషయం ఇదేనా..
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Tu7onm
ఎన్ఐఏ విచారణ సాగిస్తుందా: ఏపి అభ్యంతరాల వెనుక : రాజకీయ కోణమే కీలకంగా..!
Related Posts:
టీడీపీ జెండా ఎక్కడ ఎగిరితే..అక్కడ శుభం, శాంతి: దేశభక్తుల స్ఫూర్తితో: చంద్రబాబు పిలుపుఅమరావతి: తెలుగుదేశం పార్టీ.. దేశ రాజకీయాలకు పరిచయం అక్కర్లేని పేరు. స్థాపించిన తొమ్మిది నెలల వ్యవధిలోనే అధికారంలోకి వచ్చిన ఘనతను ఆర్జించుకున్న ఏకైక పా… Read More
Viral video: రేప్, అమ్మాయిని, అబ్బాయిని కట్టేసి దాడి, భారత్ మాతాకి జై, వీడియో తీసి, ఛీ !భోపాల్/ బెంగళూరు: ఒంటరిగా కనిపించిన 16 ఏళ్ల అమ్మాయి మీద ఓ కామాంధుడు అత్యాచారం చేశాడు. అత్యాచారం జరిగిన విషయం అమ్మాయి కుటుంబ సభ్యులకు తెలిసిపోయింది. అత… Read More
68వేలకు పైగా కొత్త కేసులతో .. కోటి 20 లక్షల మార్క్ దాటి .. భారత్ లో కరోనా విలయంభారతదేశంలో కరోనా కంట్రోల్ తప్పుతోంది. రోజురోజుకు పెరుగుతున్న కేసులు భారత ప్రభుత్వాన్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. గత 24 గంటల్లో 68,020 కొత్త కేసులు న… Read More
తెలంగాణలో దంచికొడుతున్న ఎండలు.. మరికొద్దిరోజుల్లో హైదరాబాద్లో 40 డిగ్రీలు దాటే ఛాన్స్..తెలంగాణలో ఎండలు అప్పుడే ముదిరిపోయాయి. ఇంకా మార్చి నెల కూడా దాటకముందే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటిపోతున్నాయి. ఆదివారం(మార్చి 28) హైదరాబాద్లో 39 డిగ్రీ… Read More
రూల్ ఫర్ ఆల్ ... మాస్క్ ధరించని సిఐ కి ఫైన్ వేసిన గుంటూరు అర్బన్ ఎస్పీరూల్ ఈజ్ రూల్ ... రూల్ ఫర్ ఆల్ అని కచ్చితంగా చెబుతున్నారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు. ఇళ్లలో నుంచి రోడ్డుమీదికి వచ్చే వారెవరైనా సరే మాస్కులు ధరించి తీరాల్స… Read More
0 comments:
Post a Comment