ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు రోజులు..పార్టీ లక్ష్యం..చిరంజీవి కష్టం.. పార్టీలో ఎటువంటి వారు చేరి నష్టం చేసారు వంటి అంశాల పై జనసేన అధినేత పవన్ కళ్యాన్ వాటన్నింటినీ గుర్తు చేసుకొని ఆవేదన వ్యక్తం చేసారు. వచ్చే ఎన్నికల్లో జనసేన 60 శాతం మంది కొత్తవారిని బరిలోకి దింపుతుందని ప్రకటించారు. ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు పరిస్థితులను జనసేన అధినేత
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2TqIzJ8
Sunday, January 6, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment