ఉత్తర్ ప్రదేశ్లో మైనింగ్ శాఖ అధికారులపై సీబీఐ దాడులకు దిగింది. మైనింగ్ శాఖలో పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు రావడంతో ఉత్తర్ ప్రదేశ్లోని 12 చోట్ల ఏకకాలంలో సీబీఐ సోదాలు నిర్వహించింది. యూపీతో పాటు ఢిల్లీలో కూడా పలువురి అధికారుల ఇళ్లలో సోదాలు నిర్వహించింది సీబీఐ.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2TvSmxv
అవినీతిపరుల భరతం పట్టిన తెలుగు కలెక్టర్ చంద్రకళ ఇంట్లో సీబీఐ దాడులు
Related Posts:
ఏపీ అసెంబ్లీలో ఏం జరుగుతోంది ? ప్రజా సమస్యల పరిష్కారమా ? ప్రతీకారమా ?అమరావతి/హైదరాబాద్ : ఏపి శాసన సభలో సభ్యులు హద్దులు దాటుతున్నారా..? ప్రొసీడింగ్స్ కి తీలోదకాలిచ్చి వ్యక్తిగత దూషణలకు ప్రాముఖ్యత ఇస్తున్నారా..? వ్యక్తిగత… Read More
చంద్రయాన్ 2 ఇప్పుడు ఎక్కడుందో తెలుసా..? చంద్రుడిపైకి చేరేది ఆ తేదీనే..!భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం ఇస్రో రెండు రోజుల క్రితం చంద్రయాన్ -2ను విజయవంతంగా నింగిలోకి పంపింది. ఇది ఒక ఎత్తయితే ఇస్రో శాస్త్రవేత్తలకు అసలైన సవాళ్… Read More
ఏపీ బీజేపీకి సినీ గ్లామర్: కాషాయ కండువా కప్పుకొన్న నటి: రోజాపై కామెంట్స్!తిరుపతి: భారతీయ జనతాపార్టీ రాష్ట్రశాఖ ఎట్టకేలకు సినీ గ్లామర్ను అద్దుకుంది. తెలుగుతో పాటు దక్షిణాదిన అన్ని భాషల సినిమాల్లో నటించిన ప్రియా ర… Read More
కేసీఆర్ మానస పుత్రికకు అరుదైన గౌరవం.. అంతర్జాతీయ సదస్సు ఆహ్వానంహైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మానస పుత్రికకు అరుదైన గౌరవం లభించింది. మిషన్ కాకతీయ పథకానికి అంతర్జాతీయ గుర్తింపు దక్కింది.… Read More
సోఫా మీద కొండచిలువ.. ఎగిరిగంతేసిన కుటుంబసభ్యులు...సిడ్నీ : కాక్రొచ్ కనిపిస్తేనే కంగారు పడిపోతాం. బల్లి దగ్గరకొస్తే వణికిపోతాం. ఇక క్రూర మృగాల సంగతి చెప్పక్కర్లేదు. కానీ ఆస్ట్రేలియాలో ఓ కుటుంబానికి ఒళ్… Read More
0 comments:
Post a Comment