ఉత్తర్ ప్రదేశ్లో మైనింగ్ శాఖ అధికారులపై సీబీఐ దాడులకు దిగింది. మైనింగ్ శాఖలో పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు రావడంతో ఉత్తర్ ప్రదేశ్లోని 12 చోట్ల ఏకకాలంలో సీబీఐ సోదాలు నిర్వహించింది. యూపీతో పాటు ఢిల్లీలో కూడా పలువురి అధికారుల ఇళ్లలో సోదాలు నిర్వహించింది సీబీఐ.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2TvSmxv
Sunday, January 6, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment