Wednesday, January 22, 2020

భారత్‌ను నాజీ జర్మనీతో పోల్చిన ఇమ్రాన్ ఖాన్.. మరోసారి అంతర్జాతీయ వేదికపై విద్వేషం..

గతేడాది ఫిబ్రవరి 14న జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ దళంపై మిలిటెంట్ దాడి జరిగిన తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య సంబంధాలు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే రీతిలో మారిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో భారత ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GctuWZ

Related Posts:

0 comments:

Post a Comment