Wednesday, March 13, 2019

వెలుగులోకి కొత్త విషయం.. సీబీఐకి ఈడీ లేఖ: ఎన్నికలకు ముందు జగన్‌కు 'హైదరాబాద్' షాక్

హైదరాబాద్: ఏపీకి చెందిన వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి సార్వత్రిక ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీడీపీ షాకిచ్చింది. హైదరాబాదులోని భూమి విషయానికి సంబంధంచి సంచలన విషయాన్ని తాజాగా మరోసారి గుర్తు చేసింది. నీకిది.. నాకది కింద జగన్‌కు భారీ లబ్ధి చేకూరిందని పేర్కొంది. హిందూజా కేసులో హైదరాబాదులో 11 ఎకరాలకు పైగా భూమిని కొల్లగొట్టారని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HuqRSm

0 comments:

Post a Comment