హైదరాబాద్: ఏపీకి చెందిన వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి సార్వత్రిక ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీడీపీ షాకిచ్చింది. హైదరాబాదులోని భూమి విషయానికి సంబంధంచి సంచలన విషయాన్ని తాజాగా మరోసారి గుర్తు చేసింది. నీకిది.. నాకది కింద జగన్కు భారీ లబ్ధి చేకూరిందని పేర్కొంది. హిందూజా కేసులో హైదరాబాదులో 11 ఎకరాలకు పైగా భూమిని కొల్లగొట్టారని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HuqRSm
వెలుగులోకి కొత్త విషయం.. సీబీఐకి ఈడీ లేఖ: ఎన్నికలకు ముందు జగన్కు 'హైదరాబాద్' షాక్
Related Posts:
విషంకు విషమే విరుగుడు: పాము కాటుకు గురైతే పాము విషంతోనే చికిత్సబ్రెజిల్: విషంకు విరుగుడు విషం అని పెద్దలు చెబుతుంటారు. ఇదే అక్కడ ఫాలో అవుతున్నట్లున్నారు. ఏటా ఆ దేశంలో చాలా మంది పాము కాటుకు గురవుతుంటారు. ఆ ప్రమాదకర… Read More
చంద్రబాబు కొడుకును గెలిపించుకోలేని చవట దద్దమ్మ.. చిన్న మెదడు చితికింది.. ఏకిపారేసిన రోజాఅమరావతి: ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. సీఎం వైఎస్ జగన్… Read More
డబ్బుల కోసం గ్యాంగ్ రేప్ నాటకం: టోల్ గేట్ వద్దే: అచ్చం దిశ తరహాలోనే..!లక్నో: ప్రభుత్వం నుంచి అందే నష్ట పరిహారం కోసం ఇద్దరు మహిళలు దిగ్భ్రాంతికర సంఘటనకు పాల్పడ్డారు. తమపై గ్యాంగ్ రేప్ జరిగినట్లు కథనాలు అల్లారు. పోలీసులను … Read More
ప్రేమ ముసుగులో సాటి ఉద్యోగిని శీలం దోచుకున్నాడు, రూ. లక్షలు తీసుకుని, చంపేస్తా, ఏం చేస్తావు ?బెంగళూరు: ప్రేమిస్తున్నానని నమ్మించిన ఓ యువకుడు యువతిని నిలువునా దోచుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని ఆమెతో చనువుగా ఉంటున్న ఆ యువకుడు ఆమెను లైంగికందా లొం… Read More
Citizenship Bill: రాహుల్ ట్వీట్తో శివసేన మళ్లీ యూటర్న్, ఉద్దవ్ థాక్రే ఏమన్నారంటే..?ముంబై: పౌరసత్వ సవరణ బిల్లును మొదట్నుంచి వ్యతిరేకించిన శివసేన.. సోమవారం లోక్సభలో ప్రవేశపెట్టగానే ఆ బిల్లుకు మద్దతు తెలపడం కాంగ్రెస్ పార్టీకి షాక్ తగలి… Read More
0 comments:
Post a Comment