చిత్తూరు: తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన కొందరు పార్టీ నాయకులు చేసిన పని.. సోషల్ మీడియాలో భలేగా వైరల్ అవుతోంది. ఆ నాయకులు తెలుగుదేశం పార్టీ వారే కావడంతో రాజకీయ ప్రత్యర్థులు, ఆయా పార్టీలకు చెందిన నాయకులు, అభిమానులు టీడీపీని ట్రోల్ చేస్తున్నారు. చెడుగుడు ఆడుకుంటున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XQEr8e
Wednesday, March 13, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment