Wednesday, March 13, 2019

భారత్ సర్జికల్ స్ట్రైక్స్ దెబ్బ: నౌకాశ్రయాలను వదిలి వెళ్లిన పాక్ నావికాదళం, ఎందుకంటే?

ఇస్లామాబాద్: పుల్వామా దాడి అనంతరం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి బాలాకోట్‌లో జైష్ ఏ మహ్మద్ ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో దాదాపు రెండు వందల నుంచి మూడు వందల యాభై మంది వరకు తీవ్రవాదులు హతమైనట్లుగా భావిస్తున్నారు. భారత్ ఉగ్రవాదులను మట్టుబెడితే పాక్ మాత్రం భారత్ సైనిక

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Uymtp5

0 comments:

Post a Comment