న్యూఢిల్లీ: దేశ రాజధానిలో త్వరలో నిర్వహించబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) సరికొత్త వ్యూహాలను రచిస్తోంది. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న సమకాలీన అంశాలను లక్ష్యంగా చేసుకుని కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీని ఇరుకున పెట్టడానికి పావులు కదుపుతోంది. బీజేపీ వేలితో బీజేపీ కంటినే పొడిచేలా ప్రచార అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/35sSBPs
బీజేపీ వేలితో బీజేపీ కంటినే పొడిచే ప్రయత్నం: ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సరికొత్త వ్యూహం: !
Related Posts:
మీటూ క్యాంపెయిన్: ఎంజే అక్బర్ కేసులో జర్నలిస్టు ప్రియా రమణికి బెయిల్ మంజూరుకేంద్రమాజీ మంత్రి ఎంజే అక్బర్ ప్రముఖ జర్నలిస్టు ప్రియా రమణిపై వేసిన కేసులో ఆమెకు ఊరట లభించింది. ఢిల్లీ హైకోర్టు ప్రియా రమణికి బెయిల్ మంజూరు చేసింది. ర… Read More
ఇళ్లు కొనేవారికి జీఎస్టీ భారీ ఊరట: నిర్మాణంలో ఉన్న గృహాలపై తగ్గింపున్యూఢిల్లీ: జీఎస్టీ కౌన్సెల్ 33వ సమావేశంలో కొత్త ఇళ్లు కొనుగోలు చేసే వారికి భారీ ఊరట లభించింది. నిర్మాణంలో ఉన్న ఇళ్లపై జీఎస్టీని 12 నుంచి 5 శాతానికి త… Read More
ప్రియురాలు దూరం అయ్యిందని రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య, నిశ్చితార్థం!బెంగళూరు: ప్రేమించిన యువతి దూరం అయ్యిందని జీవితంపై విరక్తి చెందిన యువకుడు వేగంగా వెలుతున్న రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన బెంగళూరు నగరంలోని బయ్యప… Read More
`మీరు నిజంగా పఠాన్ కు పుట్టిన బిడ్డవే అయితే`..: మోడీ: `ఎస్..నేను పఠాన్ బిడ్డనే..`: ఇమ్రాన్ఇస్లామాబాద్: జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లా అవంతిపురా వద్ద ఈ నెల 14వ తేదీన చోటు చేసుకున్న ఉగ్రవాదుల దాడి తరువాత భారత్-పాకిస్తాన్ మధ్య దౌత్య సంబంధ… Read More
రెడ్డి అంటే ఇదీ, వారిని చూస్తేనే అసహ్యమేసింది, టీజీతో మాట్లాడుతా: పవన్ కళ్యాణ్కర్నూలు: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం కర్నులులో పర్యటించారు. రోడ్డు షో నిర్వహించారు. అనంతరం కొండారెడ్డి బురుజు వద్ద ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు… Read More
0 comments:
Post a Comment