Sunday, January 5, 2020

బీజేపీ వేలితో బీజేపీ కంటినే పొడిచే ప్రయత్నం: ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సరికొత్త వ్యూహం: !

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో త్వరలో నిర్వహించబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) సరికొత్త వ్యూహాలను రచిస్తోంది. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న సమకాలీన అంశాలను లక్ష్యంగా చేసుకుని కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీని ఇరుకున పెట్టడానికి పావులు కదుపుతోంది. బీజేపీ వేలితో బీజేపీ కంటినే పొడిచేలా ప్రచార అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/35sSBPs

Related Posts:

0 comments:

Post a Comment