ఏపీలో రాజకీయం రసకందాయంలో పడుతుంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ పత్రిక సాక్షిపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పరువునష్టం దావా వేశారు. విశాఖపట్నం 12వ అదనపు జిల్లా జడ్జి కోర్టులో ఆయన రూ.75 కోట్లకు పరువునష్టం దావా వేశారు . ఇష్టారాజ్యంగా రాతలు రాసి తన పరువుకు భంగం కలిగించారని లోకేష్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36oGVOm
ఆ పత్రికపై 75 కోట్లకు పరువు నష్టం దావా వేసిన లోకేష్ .. ఎందుకో తెలుసా !!
Related Posts:
బాబు దూరం పెట్టారు: కోడెల మరణంపై తెలంగాణ అసెంబ్లీ అవరణలో వైసీపీ ఎమ్మెల్యే, కేటీఆర్తో భేటీహైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో ఏపీకి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ప్రత్యక్షమవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారి… Read More
సీఎం కేసీఆర్ బతికిండగానే టీఆర్ఎస్ పార్టీని చంపుతాం : ఎంపీ అర్వింద్తెలంగాణ సీఎం కేసీఆర్పై నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంకా మూడు సార్లు అధికారంలో కి రావడం కాదు, కేసీఆర్ పరిపాలన … Read More
టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడికి అరెస్ట్ వారెంట్? నోటి దురుసు ఫలితమేనా?గుంటూరు: తెలుగుదేశం పార్టీ శాసనసభా పక్ష ఉప నేత, మాజీమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడి అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఆయనను అరెస్టు … Read More
మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేయాలని సీఎం కేసీఆర్ను కోరిన మహారాష్ట్ర రైతులు..?మహారాష్ట్రా అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ పోటి చేయనుందా...? ఎన్నికల చర్చల్లో భాగంగానే మమ్మల్ని తెలంగాణలో కలపండి అంటూ ఆందోళన చేస్తున్న మహారాష్ట్ర… Read More
కోడెలను కడసారి చూసుకోకుండా కుట్ర.. భయభ్రాంతులకు గురిచేస్తున్న సర్కార్.. చంద్రబాబుఅమరావతి/హైదరాబాద్ : ఏపి మాజీ సభాపతి కోడెల శివప్రసాద రావు మృతి పట్ల టీడిపి శ్రేణులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. అంతే కాకుండా కోడెల శివ ప్రసాద్ … Read More
0 comments:
Post a Comment