Sunday, March 22, 2020

కరోనావైరస్: భారత్‌లో ఏడుకు చేరిన మరణాలు, ఒక్కరోజే మూడు

న్యూఢిల్లీ: కరోనావైరస్ బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య మనదేశంలో ఏడుకు చేరింది. ఆదివారం ఒక్కరోజే కరోనా కారణంగా ముగ్గురు మరణించారు. మహారాష్ట్ర, బీహార్, తాజాగా గుజరాత్ రాష్ట్రంలో మరణాలు సంభవించాయి. సూరత్‌లో చికిత్స పొందుతున్న 69ఏళ్ల వ్యక్తి మరణించినట్లు గుజరాత్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. గుజరాత్ రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 18కి చేరగా,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bckZIS

0 comments:

Post a Comment