న్యూఢిల్లీ: కరోనావైరస్ బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య మనదేశంలో ఏడుకు చేరింది. ఆదివారం ఒక్కరోజే కరోనా కారణంగా ముగ్గురు మరణించారు. మహారాష్ట్ర, బీహార్, తాజాగా గుజరాత్ రాష్ట్రంలో మరణాలు సంభవించాయి. సూరత్లో చికిత్స పొందుతున్న 69ఏళ్ల వ్యక్తి మరణించినట్లు గుజరాత్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. గుజరాత్ రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 18కి చేరగా,
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bckZIS
కరోనావైరస్: భారత్లో ఏడుకు చేరిన మరణాలు, ఒక్కరోజే మూడు
Related Posts:
వైసీపీ ఎంపీ, పీసీసీ చీఫ్ మధ్య వాగ్వివాదం: హీరో అవుదామంటే కుదరదంటూ ఫైర్విశాఖపట్నం: విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ వ్యవహారంపై కొనసాగుతోన్న ఉద్యమాలు వేడెక్కుతున్నాయి. స్టీల్ ఫ్యాక్టరీ పరిరక్షణ కోసం అన్ని రాజకీయ పార్… Read More
తీరు మారని చైనా: రాళ్లతో కొట్టుకున్నారు: గాల్వన్ వ్యాలీ ఘర్షణలపై కీలక ప్రకటన: అవార్డులుబీజింగ్: నిజం నిలకడ మీద తెలుస్తుందంటారు. డ్రాగన్ కంట్రీ చైనా విషయంలో ఇది రుజువైంది. లఢక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద గత ఏడాది సంభవించిన ఘర్షణలు, దాడ… Read More
నేడు అంతర్వేదికి జగన్- కొత్త రథం ప్రారంభోత్సవం- లక్ష్మీనరసింహుడి కళ్యాణోత్సవ వేళఏపీలో గతేడాది తీవ్ర కలకలం రేపిన అంతర్వేది ఆలయ రథం దగ్ధం ఘటన తర్వాత వైసీపీ సర్కారు తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. అయితే అప్పట్లో హామీ ఇచ్చిన విధంగా కొత్త ర… Read More
విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం వైసీపీ పాదయాత్ర: రూట్ మ్యాప్ ఇదేవిశాఖపట్నం: రాష్ట్రానికే తలమానికంగా ఉంటూ వస్తోన్న విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పా… Read More
పోలీసులు, ఎన్నికల సంఘంపై చండ్ర నిప్పులు .. అర్ధరాత్రి ప్రజాస్వామ్యం ఖూనీ అయిందన్న చంద్రబాబుపంచాయతీ ఎన్నికలలో అధికార పార్టీ నాయకులు , వారికి వత్తాసు పలుకుతున్న కొందరు అధికారులు, పోలీసులు కలిసి అర్ధరాత్రి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని టిడిపి … Read More
0 comments:
Post a Comment