అమరావతి/హైదరాబాద్, రాష్ట్రంలో పోలింగ్ గడువు సమీపిస్తున్నకొద్దీ నకిలీ సర్వేల బాగోతాలు ఒక్కటొక్కటికగా వెలుగులోకి వస్తున్నాయి. కొద్దిరోజుల కిందటే లోక్ నీతి-సీఎస్డీఎస్ సంస్థ పేరుతో ఓ సర్వే బయటికొచ్చింది. తెలుగుదేశం పార్టీ బంపర్ మెజారిటీ గెలుస్తుందనేది దాని సారాంశం. చివరికి అది నకిలీదని తేలింది. తాము ఎలాంటి సర్వే చేపట్టలేదని, ఇలాంటి తప్పుడు కథనాల వల్ల తమ సంస్థకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Uflca6
టీడీపీ గెలుస్తుందని తెలంగాణ ఇంటెలిజెన్స్ వెల్లడించిందట! సర్వే పేరుతో తప్పుడు కథనం..కేసు నమోదు
Related Posts:
జై హింద్, జై శ్రీరాం కాదు : దీదీ సంచలనంకోల్ కతా : టీఎంసీ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. తాను, తన పార్టీ వందేమాతరం అని అంటోందని .. విశ్వసిస్తోందని కుండబద… Read More
భారత్ వస్తా .. కానీ, ఆ కండీషన్ అన్న జాకీర్న్యూఢిల్లీ : వివాదాస్పద మత బోధకుడు జాకీర్ నాయక్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాను భారత్ వచ్చేందుకు సిద్ధమని ప్రకటించాడు. అయితే తనపై వచ్చిన ఆరోపణలు నిజాలు త… Read More
హైకోర్టులో భూపతి, యాదవరెడ్డి ఊరట : మండలి ఎన్నికల నోటిఫికేషన్ జారీచేయొద్దని ఈసీకి ఆదేశంహైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు భూపతిరెడ్డి, యాదవరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో మండలి చైర్మన్ వారిపై అనర్హత వేటు వేశారు. ఈ ఖాళీలకు ఎన్ని… Read More
ఇంట్రెస్టింగ్: 2014 నుంచి 2019 వరకు మోడీ తనలో తాను గమనించిన మార్పులేమిటి ..?ఢిల్లీ: 2014 నాటి మోడీకి 2019 నాటి మోడీలో చాలా మార్పులు వచ్చినట్లు తెలిపారు ప్రధాని. ఓ జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోడీ తన అంతరంగాన్ని ఆవిష్కరిం… Read More
కేంద్రంలో యూపిఏ వస్తానే... తెలంగాణలో కాంగ్రెస్ ఉంటుంది...జగ్గారెడ్డిసంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి రోజుకో ట్విస్ట్ ఇస్తున్నాడు. తన భవిష్యత్ రాజకీయం లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత తెలుయనుందని స్పష్టం చేశారు.అయితే ఇప్పట… Read More
0 comments:
Post a Comment