ఢిల్లీ సరిహద్దుల్లో అన్నదాతల ఆందోళన కొనసాగుతూనే ఉంది. కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకునే వరకు ఆందోళనల పర్వం ఆపేది లేదంటూ తేల్చి చెబుతున్నారు రైతు సంఘాల నాయకులు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన చలో ఢిల్లీ కార్యక్రమం లో భాగంగా శనివారం రోజు కూడా ఆందోళన పతాక స్థాయికి చేరుకుంది. చట్టాలను
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33r57AP
ఆర్నెల్లు అయినా సరే ఆ చట్టాలు రద్దు చేసే దాకా ఇక్కడే .. ఛలో ఢిల్లీలో కదం తొక్కిన రైతన్నలు చెప్తుందిదే
Related Posts:
కేజ్రీ అంచనే నిజమైంది : మోడీ టీంలో ’షా‘ పోర్టుఫోలియోపై ముందేకూశారు ..న్యూఢిల్లీ : కొన్ని సార్లు అంచనాలు నిజమవుతుంటాయి. ముఖ్యంగా ఎన్నికల్లో గెలుపు, ఓటములు గురించి చెప్పే అంశాలు రుజువవుతాయి. అయితే మరికొన్నిసార్లు బొక్కా బ… Read More
అబుదాబీ టవర్స్పై మోడీ చిత్రం...! వీడియో50 సంవత్సరాల భారత రాజకీయ చరిత్రను తిరగరాసిన మోడీ అనూహ్యమైన మెజారిటితో రెండవ సారీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ప్రపంచ దేశాల్లో సైతం మోడీ విజయాన్ని పెద్… Read More
మందుబాబులకు ఎండాకాలం బీరు తిప్పలు.. నో స్టాక్ బోర్డులు ఎందుకంటే..!హైదరాబాద్ : సమ్మర్ హీట్ పీక్ స్టేజీకి చేరింది. ఎండ వేడిమితో జనాలు బేజారవుతున్నారు. అయితే ఎండా కాలం ఎండే కాలంలా మారిందంటున్నారు బీరు ప్రియులు. మద్యం షా… Read More
మోడీ కేబినెట్ ఇన్ యాక్షన్: బాధ్యతలు స్వీకరించిన కొత్త మంత్రులున్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కేబినెట్లోని పలువురు మంత్రులు యాక్షన్లోకి దిగిపోయారు. బాధ్యతలను చేపట్టారు. అధికారులతో సమీక్షలు చేప… Read More
వేధింపులను ఎదుర్కొంది..విజయం సాధించింది: కేరళ దళిత ఎంపీ కథ ఇదిదేశవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 52 మంది కాంగ్రెస్ అభ్యర్థులు ఎంపీలుగా గెలిచారు. ఇందులో రమ్యా హరిదాస్ ఒకరు. ఇంతకీ ఈ రమ్యా హరిదాస్ ఎవరు..? f… Read More
0 comments:
Post a Comment