తమిళనాడులో తీరం దాటిన నివర్ తుపాను ఏపీలోని చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపింది. భారీవర్షాలు, ఈదురుగాలులకు ఈ మూడు జిల్లాలో భారీ నష్టం వాటిల్లింది. ఇప్పటికీ ఆయా జిల్లాల్లోని పలు ప్రాంతాలు నీట మునిగి ఉన్నాయి. దీంతో వరద ప్రభావిత ప్రాంతాలను ఇవాళ సీఎం జగన్ ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. చిత్తూరు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33l8Wr5
నివర్ తుపాను ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే- చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల్లో..
Related Posts:
తెలంగాణ ప్రభుత్వానికి బాబు వార్నింగ్: టిడిపి లో చేరిక కోట్ల కుటుంబం : ఆ నలుగురూ..!ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయ్యారు. విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేస్తే తెలంగా ణ పోలీసులు తమ కార్యాలయం పై ఎలా సోదాలు చేస్త… Read More
టీడీపీ యాప్ కలకలం: ఐటీ గ్రిడ్ చేతిలో ఏపీ ప్రజల డాటా... రంగంలోకి తెలుగురాష్ట్రాల పోలీసులుతెలుగు రాష్ట్రాల మధ్య మరో వివాదం ఇప్పుడు ఆసక్తి రేకిస్తోంది. ఏపీలోని ఓటర్ల వ్యక్తిగత సమాచారంను తెలంగాణలోని ఓ కంపెనీ తీసుకుని ఓట్ల తొలగింపు కార్యక్రమం … Read More
స్మార్ట్ఫోన్లతో ఒక్కొక్కరు రోజుకి ఎన్ని గంటలు వృధా చేస్తున్నారో తెలుసా?హైదరాబాద్ : టెక్నాలజీ పెరిగింది. అరచేతిలోకి ప్రపంచం వచ్చి చేరింది. గూగుల్ తల్లిని ఆశ్రయిస్తే చాలు.. ఏ సమాచారమైనా ఇట్టే క్షణాల్లో దొరికిపోతుంది. అయితే … Read More
టీడీపీకి గుడ్ బై! వైఎస్ఆర్ సీపీలో చేరనున్న పారిశ్రామిక వేత్తః ఎంపీ టికెట్ ఖాయం?అమరావతిః ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో అధికార పార్టీ తెలుగుదేశాన్ని వీడుతున్న నాయకుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా మరో నేత టీడీపీకి గుడ్ బై చె… Read More
డ్రంక్ అండ్ డ్రైవ్ : ఒక్క నెలలోనే అన్నీ కేసులా? అంతమందికి జైలుశిక్షా?హైదరాబాద్ : హైదరాబాద్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెరిగిపోతున్నాయి. వీకెండ్ లో మందుబాబుల సందడి అంతా ఇంతా కాదు. కొన్ని ప్రైవేట్ కంపెనీలు శని, ఆదివారాల… Read More
0 comments:
Post a Comment