Saturday, November 28, 2020

నివర్ తుపాను ప్రాంతాల్లో సీఎం జగన్‌ ఏరియల్‌ సర్వే- చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల్లో..

తమిళనాడులో తీరం దాటిన నివర్‌ తుపాను ఏపీలోని చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపింది. భారీవర్షాలు, ఈదురుగాలులకు ఈ మూడు జిల్లాలో భారీ నష్టం వాటిల్లింది. ఇప్పటికీ ఆయా జిల్లాల్లోని పలు ప్రాంతాలు నీట మునిగి ఉన్నాయి. దీంతో వరద ప్రభావిత ప్రాంతాలను ఇవాళ సీఎం జగన్ ఏరియల్‌ సర్వే ద్వారా పరిశీలించారు. చిత్తూరు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33l8Wr5

Related Posts:

0 comments:

Post a Comment