అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఏపీ దిశ చట్టాన్ని శాసనసభ ఆమోదించడం పట్ల విద్యార్థినుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమౌతున్నాయి. ఈ చట్టం ఆమోదం పొందిన వెంటనే- రాష్ట్రంలోని పలు కళాశాలలు, విద్యాసంస్థల్లో సందడి నెలకొంది. ఆయా కళాశాలల విద్యార్థినులు ప్రధాన గేట్ల వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా నినాదాలు చేశారు. థ్యాంక్యూ సీఎం సర్ అంటూ కృతజ్ఞతలు తెలిపారు. ప్లకార్డులను ప్రదర్శించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PFrjj3
YS Jagan: దిశ చట్టం ఆమోదంపై విద్యార్థినుల్లో హర్షాతిరేకాలు: కొండంత అండగా..!
Related Posts:
చింతమనేనికి బెయిల్ మంజూరు... శనివారం విడుదలపశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత చింతమనేని ప్రభాకర్కు బెయిల్ మంజూరైంది. ఎస్సీ, ఎస్టీ కేసుల్లో విచారణను ఎదుర్కొంటున్… Read More
దమ్ముంటే ఆస్తులున్నాయని నిరూపించు.... లోకేష్పై ఫైర్ అయిన వంశీగన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీ వీడడంపై టీడీపీ సీరియస్గా స్పందించిన విషయం తెలిసిందే.. దీంతో ఆయన పార్టీ మారుతున్నానని ప్రకటించిన మరునాడే నేరుగ… Read More
అరుణాచల్పై చైనా మరోసారి అక్కసు.. రాజ్నాథ్ పర్యటనపై విషం చిమ్మిన డ్రాగన్డ్రాగన్ చైనా మరోసారి తన అక్కసును వెళ్లగక్కింది. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుపై విషం చిమ్మింది. గురువారం రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యటించడంతో ఎప్… Read More
లగ్జరీ కారులో పారిశ్రామిక వేత్త సజీవదహనం, లేడీతో వల, కిడ్నాప్, భాగస్వామి కిరాతకం !చెన్నై: తమిళనాడులోని సమయపురం సమీపంలోని అటవీ ప్రాంతంలో లగ్జరీ కారుతో సహ పారిశ్రామిక వేత్తను సజీవదహనం చేసిన కేసులో పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు. పా… Read More
మగువలను ఆకట్టుకొంటున్న టెంపుల్ జ్యువెలరీ.. ట్రెండింగ్గా కల్యాణ్ జ్యువెలర్స్ వెడ్డింగ్ కలెక్షన్బంగారం అంటే ఎవరికీ మక్కువ ఉండదు చెప్పండి.. ఎన్ని ఇబ్బందులు ఉన్నా మహిళలు, సాంప్రదాయ కుటుంబాలే కాదు.. ఆర్థికంగా వెనుకబడి ఉన్నవారు కూడా బంగారం కొనడానికి … Read More
0 comments:
Post a Comment