అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఏపీ దిశ చట్టాన్ని శాసనసభ ఆమోదించడం పట్ల విద్యార్థినుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమౌతున్నాయి. ఈ చట్టం ఆమోదం పొందిన వెంటనే- రాష్ట్రంలోని పలు కళాశాలలు, విద్యాసంస్థల్లో సందడి నెలకొంది. ఆయా కళాశాలల విద్యార్థినులు ప్రధాన గేట్ల వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా నినాదాలు చేశారు. థ్యాంక్యూ సీఎం సర్ అంటూ కృతజ్ఞతలు తెలిపారు. ప్లకార్డులను ప్రదర్శించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PFrjj3
YS Jagan: దిశ చట్టం ఆమోదంపై విద్యార్థినుల్లో హర్షాతిరేకాలు: కొండంత అండగా..!
Related Posts:
బాహుబలి ప్యాకేజీలో పేదలకు ఎంతంటే.. వలసకూలీలు, చిన్నరైతులపై నిర్మల ప్రకటన..కరోనా విలయం కారణంగా కుదేలైపోయిన భారత ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.20 లక్షల కోట్లతో 'ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్' ప్యా… Read More
బార్లు, క్లబ్బుల్లో బీర్ల లెక్క తేల్చాలని ఆదేశాలు జారీ చేసిన ఎక్సైజ్ కమీషనర్ ... రీజన్ ఇదేకరోనా వైరస్ ప్రభావంతో విధించిన లాక్ డౌన్ కారణంగా మద్యం షాపులు మూత పడ్డాయి. ఒక్క మద్యం దుకాణాలే కాదు కరోనా లాక్ డౌన్ వల్ల బార్లు, క్లబ్బులు, టూరిజం క్ల… Read More
కేసీఆర్..జగన్..ఓ ఎంపీ..!పోతిరెడ్డిపాడు పేరుతో డ్రామా రక్తి కట్టిస్తున్నారన్న రేవంత్ రెడ్డి..!!హైదరాబాద్ : ఏపి సీఎం జగన్మోహన్ రెడ్డి, పోతిరెడ్డి పాడు ప్రాజెక్టు సామర్థ్యం పెంపునకు సంబంధించి తీసుకున్న నిర్ణయం అనేక రాజకీయ ములుపులు తిరుగుతోంది. రెం… Read More
ఆ రెండు దేశాల నుంచి హైదరాబాద్ చేరుకున్న 312 మంది భారతీయులుహైదరాబాద్: ‘వందేభారత్'లో భాగంగా కరోనా లాక్డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తిరిగి తీసుకువస్తున్న విషయం తెలిసిందే. అమెరికా… Read More
రెడీ 1,2,3.. 28 రోజుల్లోపు భారత్కు విజయ్ మాల్యా, పిటిషన్ను తోసిపుచ్చిన హైకోర్టు..లిక్కర్ బ్యారన్ విజయ్ మాల్యాకు లండన్ హైకోర్టులో చుక్కెదురైంది. భారతదేశానికి అప్పగించే విషయమై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాననే పిటిషన్ను హైకోర్టు తోసిపుచ… Read More
0 comments:
Post a Comment