అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఏపీ దిశ చట్టాన్ని శాసనసభ ఆమోదించడం పట్ల విద్యార్థినుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమౌతున్నాయి. ఈ చట్టం ఆమోదం పొందిన వెంటనే- రాష్ట్రంలోని పలు కళాశాలలు, విద్యాసంస్థల్లో సందడి నెలకొంది. ఆయా కళాశాలల విద్యార్థినులు ప్రధాన గేట్ల వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా నినాదాలు చేశారు. థ్యాంక్యూ సీఎం సర్ అంటూ కృతజ్ఞతలు తెలిపారు. ప్లకార్డులను ప్రదర్శించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PFrjj3
YS Jagan: దిశ చట్టం ఆమోదంపై విద్యార్థినుల్లో హర్షాతిరేకాలు: కొండంత అండగా..!
Related Posts:
ప్రియుడి కోసం ఓ ఇల్లాలు క్రూరత్వం ... భర్త గుండెలో 12 సార్లు కత్తితో పొడిచి ఆపై..ప్రియుడి మోజులో ఓ ఇల్లాలు భర్తను అత్యంత కిరాతకంగా హత్య చేసింది. అంతేకాదు 10 గంటల పాటు శవంతో జాగారం చేసింది . ప్రియునిమోజులో 12 సార్లు గుండెలో పొడిచి హ… Read More
పశువాంఛను తీర్చుకోవడానికి పసికందులే దొరికారా.?ఏపి వరుస ఘటనలపై జనసేనాని ఫైర్.!అమరావతి/హైదరాబాద్ : ఏపిలో ఆడపిల్లల మీద జరుగుతున్న వరుస అత్యాచారాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ఆడపిల్లల అభ్యున్నతి కోసం ప్రభుత్వాలు ఎన్ని … Read More
అమెరికాలో విజయం ఖాయం..? నిర్ణయాత్మక విక్టరీ, కమలా హ్యారీస్ ధీమాఅమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాము నిర్ణయాత్మక విజయం సాధిస్తామని డెమోక్రటిక్ ఉపాధ్యక్ష అభ్యర్థిని కమలా హ్యారిస్ విశ్వాసంతో ఉన్నారు. తమ పార్టీ విజయం ఖాయమన… Read More
కాబూల్ యూనివర్సిటీలో మారణహోమం -ఉగ్రదాడిలో 19మృతి విద్యార్థులు మృతి -మరో22మంది విషమంసుదీర్ఘ యుద్ధం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటోన్న అఫ్గనిస్థాన్ లో మళ్లీ నెత్తుటి ఏరులు పారాయి. రాజధాని కాబూల్ నగరంలో సాయుధ టెర్రరిస్టులు రక్తపాతం సృష్ట… Read More
సిద్దిపేటలో ఉద్రిక్తత: స్వర్ణ లాడ్జి వద్ద టీఆర్ఎస్, బీజేపీ శ్రేణుల కొట్లాట -దుబ్బాక బైపోల్ నేపథ్యంలోదుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గానికి ఇంకొద్ది గంటల్లో పోలింగ్ ప్రారంభం కానుండగా.. ఎన్నికల నేపథ్యంలో అధికార టీఆర్ఎస్, విపక్ష బీజేపీ నేతలు, శ్రేణులు కొట్లాట… Read More
0 comments:
Post a Comment