Thursday, December 5, 2019

పార్లమెంట్‌ సబ్సీడీ భోజనంకు ఎంపీలు గుడ్‌బై..ఎంత మిగులుతుందో తెలుసా..?

న్యూఢిల్లీ: అది చట్టాలు చేసే పార్లమెంటు భవనం. చట్టాలు చేసేవారు ప్రజాప్రతినిధులు. ఈ ప్రజాప్రతినిధుల్లో చాలామంది కోటీశ్వరులే ఉన్నారు. అయితే వారు తినే భోజనంపై మాత్రం సబ్సీడీ ఉంటుంది. ఎక్కడా అనుకుంటున్నారా..? అదేనండీ పార్లమెంటు భవనంలోని క్యాంటీన్‌లో ఎంపీలు టీ, టిఫిన్ భోజనం చేస్తే వారికి సబ్సడీ లభిస్తుంది. ఇలా క్యాంటీన్‌కు సబ్సీడీ చెల్లించేందుకు ప్రభుత్వం పై

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2rjVoMK

Related Posts:

0 comments:

Post a Comment