Thursday, December 5, 2019

జగన్‌రెడ్డి టమాట రైతుల గోడు పట్టదా, అసెంబ్లీలో ప్రకటించండి, లేదంటే ఆందోళన:పవన్ కల్యాణ్

టమాట రైతుల బాగోగులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫైరయ్యారు. గిట్టుబాటు ధర రాక రైతులు కూలీలుగా మారుతున్నారని గుర్తుచేశారు. భవన నిర్మాణ కార్మికులు గోడు పట్టించుకోరు, రైతు సమస్యలను ఆలకించరు.. సీఎం జగన్‌కు కావాల్సింది మత మార్పిడిలేనని విమర్శించారు. గురువారం మదనపల్లె మార్కెట్‌లో రైతుల గోడును పవన్ కల్యాణ్ ఆలకించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YnzrJ4

Related Posts:

0 comments:

Post a Comment