టమాట రైతుల బాగోగులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫైరయ్యారు. గిట్టుబాటు ధర రాక రైతులు కూలీలుగా మారుతున్నారని గుర్తుచేశారు. భవన నిర్మాణ కార్మికులు గోడు పట్టించుకోరు, రైతు సమస్యలను ఆలకించరు.. సీఎం జగన్కు కావాల్సింది మత మార్పిడిలేనని విమర్శించారు. గురువారం మదనపల్లె మార్కెట్లో రైతుల గోడును పవన్ కల్యాణ్ ఆలకించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YnzrJ4
జగన్రెడ్డి టమాట రైతుల గోడు పట్టదా, అసెంబ్లీలో ప్రకటించండి, లేదంటే ఆందోళన:పవన్ కల్యాణ్
Related Posts:
టీవీ ఛానెల్ డిబేట్... గెస్ట్ బ్యాక్ గ్రౌండ్లో సెక్స్ టాయ్... అవాక్కయిన ప్రేక్షకులు...అదో టీవీ ఛానెల్ చర్చా కార్యక్రమం... కరోనా మహమ్మారి విద్య,ఉద్యోగ,ఉపాధి రంగాలపై ఎటువంటి ప్రభావం చూపించిందన్న అంశంపై చర్చిస్తున్నారు... చాలామంది ప్రేక్షక… Read More
కేసుతో సంబంధం లేకున్నా నోటీసులు .. డీజీపీ గౌతమ్ సవాంగ్ పై అచ్చెన్నాయుడు తీవ్ర వ్యాఖ్యలుఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పాలేశ్వర స్వామి నంది విగ్రహం కేసులో తనకు పోలీసులు 41 నో… Read More
చిరంజీవి ఎంట్రీ ఖాయమే: 2024లో బీజేపీ-జనసేన కూటమి ప్రభుత్వం: సోము వీర్రాజుఅమరావతి: ప్రముఖ నటుడు, కేంద్ర మాజీమంత్రి మెగాస్టార్ చిరంజీవి.. బీజేపీ-జనసేన కూటమికి అండగా ఉంటారంటూ కొద్దిరోజులుగా వస్తోన్న వార్తలపై మరోసారి స్పష్టత ఏర… Read More
జగన్ సర్కార్ కు హైకోర్ట్ షాక్ .. రామతీర్ధం అనువంశిక ధర్మకర్తగా కొనసాగనున్న అశోక్గజపతిరాజుజగన్ సర్కార్ కు మరో షాక్ తగిలింది. రామ తీర్థానికి అనువంశిక ధర్మకర్త గా ఉన్న అశోక్ గజపతిరాజు తొలగిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. … Read More
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ తీర్మానం -సీఎం మమత కీలక వ్యాఖ్యలువివాదాస్పదంగా మారిన కేంద్ర వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పశ్చిమ బెంగాల్ సర్కారు గురువారం అసెంబ్లీలో తీర్మానం చేసింది. ప్రతిపక్ష… Read More
0 comments:
Post a Comment