Friday, December 27, 2019

TTD: టీటీడీ కీలక నిర్ణయం: సంక్రాంతి తరువాత కఠినంగా అమలు..!

అమరావతి: కలియుగ వైకుంఠంలా అలరారుతోన్న తిరుమల పుణ్యక్షేత్రాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి తిరుమల తిరుపతి దేవస్థానం మరో ముందడుగు వేసింది. తిరుమలలో ప్లాస్టిక్ నిషేధాన్ని ప్రకటించిన తరువాత.. దాన్ని ఇప్పటిదాకా ఆశించిన స్థాయిలో అమలు చేయట్లేదు. కొత్త సంవత్సరంలో సంక్రాంతి తరువాత ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించే దిశగా కఠిన చర్యలను తీసుకోనుంది. కనుమ పండుగ మరుసటి రోజు నుంచి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/368rv1q

Related Posts:

0 comments:

Post a Comment