కరోనావైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడి కొన్ని లక్షల మంది మృతి చెందారు. చైనాలో తొలి కేసు వెలుగులోకి వచ్చాక ఆ తర్వాత ప్రపంచ దేశాలకు ఈ మహమ్మారి వ్యాపించింది. వైరస్ తొలినాళ్లలో దీనిగురించి భయాందోళనలు చెందాల్సిన పనిలేదని చాలా దేశాలు చెప్పాయి.. కానీ క్రమంగా కరోనావైరస్ మానవాళిపై పగబట్టినట్టుగా కనిపిస్తోంది. ఇక
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3k96eev
Saturday, September 12, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment