శనివారం(సెప్టెంబర్ 12) ఖతార్లోని దోహాలో జరిగిన ఇంట్రా-ఆఫ్ఘన్ చర్చల ప్రారంభానికి భారత్ హాజరైంది. ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వానికి,తాలిబన్లకు మధ్య శాంతి చర్చల నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది. భారత్ తరుపున ఓ సీనియర్ ఉన్నతాధికారి కార్యక్రమానికి హాజరవగా... విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జైశంకర్ మాట్లాడుతూ... ఆఫ్ఘన్ నేత్రుత్వంలో,ఆఫ్ఘన్ కోసం,ఆఫ్ఘన్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33nOoNV
తాలిబన్లతో శాంతి చర్చలు... ఇంట్రా-ఆఫ్ఘన్ చర్చల్లో కేంద్రమంత్రి జైశంకర్ కీలక వ్యాఖ్యలు...
Related Posts:
తల్లా రాక్షసా ..... చిన్నారి ఏడుస్తుంటే ఏం చేసిందో తెలుసాచిన్నారి పదేపదే ఏడుస్తుంటే సముదాయించాల్సిన తల్లి ఆ చిన్నారి పట్ల కర్కశంగా ప్రవర్తించింది. ఆటపాటలతో బుజ్జగించి, అక్కున చేర్చుకోవాల్సిన తల్లి ఏడుస్తున్న… Read More
కాంగ్రెస్ పార్టీ ఒకవేళ పాకిస్తాన్ లో పోటిచేస్తే గెలుస్తుందోమో ,రాంమాధవ్కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ లో కనుక పోటి చేసి ఉంటే అక్కడ గెలిచేదని బిజేపి జనరల్ సెక్రటరీ ఈశాన్య రాష్ట్రాల ఇంచార్జ్ రాంమాధవ్ ఎద్దేవా చేశారు. ఢిల్లి ఎయి… Read More
ప్రశ్నార్థకంలో భవితవ్యం! మళ్లీ అజ్ఞాతంలోకి రాములమ్మ!సినిమాల్లోనే కాదు.. తెలంగాణ రాజకీయాల్లోనూ ఒక వెలుగువెలిగిన ఫైర్ బ్రాండ్ విజయశాంతి. కేసీఆర్ తో విబేధాలతో కాంగ్రెస్ గూటికి చేరిన ఆమె కొంతకాలం యాక్టివ్ గ… Read More
ఎయిమ్స్లో చెలరేగిన మంటలు, షార్ట్ సర్క్యూట్ వల్లే ఇన్సిడెంట్ ?ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. ఆదివారం సాయంత్రం గ్రౌండ్ ప్లోర్లో గల ట్రామాకేర్ సెంటర్ నుంచి మంటలు చెలరేగాయి. ఆపరేషన్ థియేటర్ ప… Read More
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఉద్దేశిస్తూ ఏపి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు బతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కి ఏపి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు బహిరంగ లేఖ విడుదల చేశారు.ఏపి లో టిఆర్ఎస్ లేనప్పుడు … Read More
0 comments:
Post a Comment