Saturday, September 12, 2020

తాలిబన్లతో శాంతి చర్చలు... ఇంట్రా-ఆఫ్ఘన్ చర్చల్లో కేంద్రమంత్రి జైశంకర్ కీలక వ్యాఖ్యలు...

శనివారం(సెప్టెంబర్ 12) ఖతార్‌లోని దోహాలో జరిగిన ఇంట్రా-ఆఫ్ఘన్ చర్చల ప్రారంభానికి భారత్ హాజరైంది. ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వానికి,తాలిబన్లకు మధ్య శాంతి చర్చల నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది. భారత్ తరుపున ఓ సీనియర్ ఉన్నతాధికారి కార్యక్రమానికి హాజరవగా... విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జైశంకర్ మాట్లాడుతూ... ఆఫ్ఘన్ నేత్రుత్వంలో,ఆఫ్ఘన్ కోసం,ఆఫ్ఘన్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33nOoNV

Related Posts:

0 comments:

Post a Comment