శనివారం(సెప్టెంబర్ 12) ఖతార్లోని దోహాలో జరిగిన ఇంట్రా-ఆఫ్ఘన్ చర్చల ప్రారంభానికి భారత్ హాజరైంది. ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వానికి,తాలిబన్లకు మధ్య శాంతి చర్చల నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది. భారత్ తరుపున ఓ సీనియర్ ఉన్నతాధికారి కార్యక్రమానికి హాజరవగా... విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జైశంకర్ మాట్లాడుతూ... ఆఫ్ఘన్ నేత్రుత్వంలో,ఆఫ్ఘన్ కోసం,ఆఫ్ఘన్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33nOoNV
తాలిబన్లతో శాంతి చర్చలు... ఇంట్రా-ఆఫ్ఘన్ చర్చల్లో కేంద్రమంత్రి జైశంకర్ కీలక వ్యాఖ్యలు...
Related Posts:
హెలికాప్టర్ ఇప్పిస్తే జగన్ దగ్గరికొస్తానన్నా. కేంద్రం కూడా ఒప్పుకోదు: అచ్చెన్నాయుడు మండిపాటు''రాష్ట్రంలోనేకాదు.. దేశంలో ఏఒక్కరైనా.. ఇవాళ ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఎందుకు జరుగుతున్నాయో చెబితే మేం సంతోషిస్తాం. గురువారం తర్వాత మూడ్రోలు గ్యాపిచ్చారు… Read More
వచ్చే ఐదేళ్లలో సునామీ: ఏపీ ఆర్థిక వ్యవస్థపై యండమూరి వీరేంద్రనాథ్ అద్భుత విశ్లేషణ, హెచ్చరికలుహైదరాబాద్/అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై ప్రముఖ రచయిత, సాహిత్య అకాడమీ గ్రహీత యండమూరి వీరేంద్రనాథ్ కీలక విశ్లేషణ చేశారు. ప్రభుత్వాలు పేదలకు ఉ… Read More
భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ హైదరాబాద్లో అరెస్ట్..భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. సీఏఏకి వ్యతిరేకంగా హైదరాబాద్లోని టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్(TISS)వి… Read More
మండలి కాదు ధైర్యం ఉంటే అసెంబ్లీ రద్దు చేయి..వంగవీటి సవాల్, పిరికిపంద చర్య అంటూ కేశినేనిశాసనమండలి రద్దుపై ఏపీ అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. మండలి రద్దు తీర్మానాన్ని సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి ప్రవేశపెట్టారు. ఏపీ కేబినెట్ సమావేశం లో మండలి… Read More
సెలెక్ట్ కమిటీలపై తలోమాట.. చైర్మన్ నుంచి లేఖ రాలేదట.. మండలి బులిటెన్పై టెన్షన్వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లుపై సెలెక్ట్ కమిటీల ఏర్పాటు వ్యవహారం మరో మలుపు తిరిగింది. మూడ్రోజుల గ్యాప్ తర్వాత సోమవారం మండలి మొదలైన వెంటనే… Read More
0 comments:
Post a Comment