Friday, December 27, 2019

Flash back 2019: బీజేపీ: లోక్ సభలో మెరుపులు.. అసెంబ్లీలో మరకలు..!

ముంబై: ఈ ఏడాది భారతీయ జనతా పార్టీ మిశ్రమ ఫలితాలను చవి చూసింది. లోక్ సభ ఎన్నికల్లో మెరుపులు మెరిపించిన కాషాయ పార్టీకి అసెంబ్లీ బరిలో మాత్రం చేదు ఫలితాలు ఎదురయ్యాయి. లోక్ సభ ఎన్నికల్లో తిరుగులేని మెజారిటీని సాధించినప్పటికీ.. అసెంబ్లీ ఎన్నికల్లో చేతులు ఎత్తేసింది. ఈ ఏడాది ఏపీ, ఒడిషా సహా మొత్తం అయిదు రాష్ట్రాల్లో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SsFwTv

Related Posts:

0 comments:

Post a Comment