హైదరాబాద్: తెలంగాణలోని కుమరంభీమ్ ఆసిఫాబాద్ లో చోటు చేసుకున్న దళిత మహిళ సమత అత్యాచారం, హత్యోదంతంపై కేసీఆర్ ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. ఈ కేసును త్వరితగతిన విచారించడానికి ప్రత్యేక న్యాయస్థానాన్ని ఏర్పాటు చేసింది. సమత హత్యోదంతం కేసు విచారణను యుద్ధ ప్రాతిపదికన చేపట్టడానికి ప్రత్యేక న్యాయస్థానాన్ని ఏర్పాటు చేయడానికి అనుమతి ఇవ్వాలంటూ ప్రభుత్వం ఇదివరకే పంపించిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Eb1YYY
Samatha rape and murder case: ఆసిఫాబాద్ లో సమత హత్యోదంతం: కేసీఆర్ సర్కార్ సంచలన నిర్ణయం..!
Related Posts:
ఎస్పీవై రెడ్డికి జనసేన పార్టీ బంపర్ ఆఫర్: ఫ్యామిలీ మొత్తానికీ టికెట్లు: ఒకరా? ఇద్దరా? నలుగురుకర్నూలు: `నేను కుటుంబ రాజకీయాలకు దూరం. రాజకీయాల్లో వారసత్వాన్ని అస్సలు ప్రోత్సహించను. కుటుంబ సభ్యులకు టికెట్ ఇవ్వను..` జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ… Read More
హస్తిన లో తెలుగమ్మాయి పై అత్యాచారం .. బాలిక గర్భం దాల్చటంతో అబార్షన్నాగరికతకి నిదర్శనంగా చెప్పుకునే భారతదేశంలో బాలికల ఆక్రందనలు ఆగటంలేదు. బాలికలపై అత్యాచార పర్వాలు కొనసాగుతూనే ఉన్నాయి. చాక్లెట్ కొనిస్తానని ఒకడు, హోలీ ఆ… Read More
కనీస అదాయ పథకం ఎలా అమలు చేస్తారు ?రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు అటు కేంద్ర పార్టీలు ఇటు రాష్ట్ర పార్టీలు హమీల మీద హమీలు గుప్పిస్తున్నారు.అయితే వాటిని ప్రజలు నమ్మ… Read More
పెరిగిన సంఖ్య.. ఏ పార్టీకి లాభం : 2014 లో 3.67 ఓట్ల ఓటర్లు : 2019 లో 3.93 కోట్ల మంది ఓటర్లు ...!సార్వత్రిక ఎన్నికల్లో ఏపి ఓటర్ల తుది జాబితా విడుదల అయింది. 2014 లో ఏపి ఓటర్ల జాబితా ప్రకారం 3.67 కోట్లు ఉం డగా..ఇప్పుడు అది 3.93 కోట్లకు చేరిం… Read More
కాంగ్రెస్ కు షాక్ ఇచ్చి.... గులాబీ గూటికి చేరనున్న సునీతా లక్ష్మా రెడ్డికొనసాగుతున్న వలసలు పర్వంతో కాంగ్రెస్ పార్టీ కుదేలవుతోంది. వరుస వలసలతో సతమతమవుతున్న తెలంగాణ కాంగ్రెస్కు మరో షాక్ తగిలింది. మరో కాంగ్రెస్ పార్టీ సీనియర… Read More
0 comments:
Post a Comment