Wednesday, December 11, 2019

అత్యాచారానికి ఉరిశిక్ష... ఏపి దిశ చట్టానికి క్యాబినెట్ ఆమోదం

దిశ సంఘటనతో దేశవ్యాప్తంగా మహిళల రక్షణకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నడుంబిగించాయి. దిశ అత్యాచారం, హత్య తర్వాత ఇతర రాష్ట్రాల్లో ఇలాంటీ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు చేపడుతూనే..మరోవైపు చట్టాల్లో కూడ మార్పులు తీసుకువస్తున్నారు. సామాజికంగా అత్యాచారాలకు పాల్పడే వారికి త్వరితగతిన శిక్షలు అమలు చేయడం ద్వార సామాజికంగా మార్పులు రావాలనే యోచనలో పలుప్రభుత్వాలు ఉన్నాయి. ఈనేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2skQpLW

Related Posts:

0 comments:

Post a Comment