చెన్నై : తమిళనాడు ద్వైవార్షిక రాజ్యసభ ఎన్నిక ఏకగ్రీవమయ్యాయి. మొత్తం ఆరు స్థానాలకు ఆరుగురు అభ్యర్థులు బరిలో ఉండటంతో ఎన్నికైనట్టు ఎన్నికల అధికారి ప్రకటించారు. వాస్తవానిిక డీఎంకే నుంచి ఎన్ ఆర్ ఈలంగో కూడా పోటీ చేశారు. అయితే పార్టీ ఆదేశాల మేరకు చివరికి తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకోవడంతో ఆరు స్థానాల ఎంపిక ప్రక్రియ ఎన్నిక లేకుండానే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JDCXrA
Thursday, July 11, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment