న్యూఢిల్లీ: విపక్షాలు పాకిస్థాన్ భాషలో మాట్లాడుతున్నాయంటూ ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలకు శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కౌంటర్ ఇచ్చారు. మనది పాకిస్థా అసెంబ్లీ కాదని.. ఇక్కడ అందరూ ప్రజలతో ఎన్నికైన వారే ఉన్నారని ఆయన అన్నారు. ఒకవేళ మనం పాకిస్థాన్ భాషను వ్యతిరేకించినట్లయితే.. మన బలమైన ప్రభుత్వం ఆ దేశాన్ని ఎందుకు నాశనం చేయడం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YANQld
citizenship bill: ‘బలమైన నేతలున్నా పాక్ను ఎందుకు నాశనం చేయడం లేదు?’
Related Posts:
అన్నది రాహుల్ కాదు, రాజీనామా చేస్తా - బీజేపీతో కుమ్మక్కు ఆరోపణలపై ఆజాద్ వివరణనాయకత్వ సంక్షోభంపై చర్చించేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సోమవారం భేటీ కాగా.. సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ కేంద్రంగా పెనుదుమారం చెలరేగింది. కాంగ్రెస్ ప… Read More
రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ సీనియర్ నేత ప్రశంసల వర్షం..ఆసక్తికర చర్చకాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యుడు రేవంత్ రెడ్డి పై శాసనమండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్ ప్రశంసల జల్లు కురిపించటం తెలం… Read More
ఏఐసీసీ అధ్యక్షులుగా గాంధీ కుటుంబమే కొనసాగాలి ..తెలంగాణా కాంగ్రెస్ నేతల అభిప్రాయంఏఐసీసీ అధ్యక్షులుగా గాంధీ కుటుంబమే కొనసాగాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సోనియా గాంధీ , రాహుల్ గాంధీ నాయకత్వం ప… Read More
మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు ఊరట - ఎట్టకేలకు షరతులతో బెయిల్...వైసీపీ నేత మోకా భాస్కరరావు హత్య కేసులో నిందితుడిగా ఉన్న టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు ఎట్టకేలకు ఊరట లభించింది. ఈ కేసులో బెయిల్ కోసం ఆయన చేస్తున… Read More
చైనా - ఇండియా మధ్య యుద్ధ మేఘాలు.. చైనాపై సైనిక చర్యకు సిద్ధం అంటున్న ఇండియన్ ఆర్మీ చీఫ్భారత్ చైనా సరిహద్దులను ఉద్రిక్త వాతావరణ ఇంకా అలాగే ఉంది. ఉత్తర లడఖ్ లోని పాంగాంగ్ త్సో సరస్సు ప్రాంతంలో చైనా దళాలు వెనక్కి తగ్గకుండా అతిక్రమణలకు పాల్ప… Read More
0 comments:
Post a Comment