పౌరసత్వ సవరణ బిల్లుతో హిందూత్వ అజెండాను ముందుకు తీసుకెళ్లేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని మాజీ కేంద్ర మంత్రి పీ చిదంబరం విమర్శించారు. దేశ పౌరుడికి జన్మత పౌరసత్వం వస్తోందని చెప్పారు. కానీ సంతతి అని చెప్పి, పేరు నమోదు చేయించుకోవాలని, భూభాగం పేరుతో రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. పౌరసత్వ సవరణ బిల్లు బీజేపీ ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయమని చిదంబరం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/35ofKTO
హిందూత్వ ఎజెండే ముఖ్యం, వ్యవస్థలను లెక్కచేయని మోడీ సర్కార్, పీ చిదంబరం ఫైర్
Related Posts:
కాపురాలు కూల్చుతున్న పబ్జీ.. ఆటలో ఒకడు తోడు దొరికాడట.. భర్తతో విడాకులు కావాలట..!అహ్మదాబాద్ : పబ్జీ ఆట కొంపలు ముంచుతోంది. బానిసలవుతున్న కుర్రకారు వెర్రితలలు వేస్తున్నారు. పబ్జీ ఆటకు అలవాటుపడితే అంతే సంగతి. తామను తాము మరచిపోతున్న… Read More
రామగుండం, కాలేశ్వరం ప్రాజెక్టు పనులను పరీశీలనకు సీఎం కేసీఆర్...పెద్దపల్లి, జయశంకర్ జిల్లాల్లో రెండు రోజుల పాటు పర్యటించనున్న తెలంగాణ సీఎం కేసీఆర్ బయలుదేరీ పెద్దపల్లి జిల్లా రామగుండం వెళ్లారు.అనంతరం రామగుండం థర్మల్… Read More
ఒడిశాలో మరోసారి రెచ్చిపోయిన మావోలు...ఒడిశాలో మరోసారి మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు.మల్కాన్గిరి జిల్లాలోని తిముర్పల్లి గ్రామ పంచాయితీ కార్యాలయాన్ని బాంబులతో పేల్చివేశారు.కాగ ఇది శు… Read More
ఫంక్షన్ చేయాల్సిన టైమ్ లో టెన్షన్ పడుతున్న బాలయ్య..! అల్లుళ్ల విషయంలో అంతా అయోమయమే..!!నందమూరి బాలకృష్ణ నిన్నటివరకు అందరికి టెన్షన్.. ఎప్పుడు ఎవర్ని కొడతారో.. ఎప్పుడు ఏ పదం సరిగా పలకలేక అభాసుపాలు అవుతామో అని పార్టీ నాయకులు … Read More
సీఎం కేసీఆర్ లెటర్ హెడ్ 45వేలకు కొనుగోలు...ఆపై సంతకం ఫోర్జరీఏకంగా తెలంగాణ సీఎం కేసీఆర్ లెటర్హెడ్ను దొంగిలించి ఆపై ఆయన సంతకం ఫోర్జరీ చేసిన ఘటన హైదరాబాద్లో వెలుగులోకి వచ్చింది.రాయదుర్గానికి చెందిన ముగ్గురు వ్య… Read More
0 comments:
Post a Comment