కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు కేంద్రం లాక్ డౌన్ విధించి సోమవారానికి 48వ రోజు. ఇంకో ఆరు రోజుల్లో మూడో దశ లాక్ డౌన్ గడువు ముగియనుండగా.. మరిన్ని సడలింపులు ప్రకటించే దిశగా ప్రభుత్వాలు అడుగులేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వమైతే ఇప్పటికే రైల్వే టికెట్ల బుకింగ్ ప్రారంభించింది. మంగళవారం నుంచి పరిమిత స్థాయిలో రైళ్లు పట్టాలెక్కనున్నాయి. ఈనెల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3btI0ad
Monday, May 11, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment