కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు కేంద్రం లాక్ డౌన్ విధించి సోమవారానికి 48వ రోజు. ఇంకో ఆరు రోజుల్లో మూడో దశ లాక్ డౌన్ గడువు ముగియనుండగా.. మరిన్ని సడలింపులు ప్రకటించే దిశగా ప్రభుత్వాలు అడుగులేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వమైతే ఇప్పటికే రైల్వే టికెట్ల బుకింగ్ ప్రారంభించింది. మంగళవారం నుంచి పరిమిత స్థాయిలో రైళ్లు పట్టాలెక్కనున్నాయి. ఈనెల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3btI0ad
లాక్డౌన్ ఎత్తేద్దాం: సీఎంలతో మోదీ.. జోన్ల మార్పులు సులభతరం.. వలస కూలీలపై ప్రధాని వేదాంతం..
Related Posts:
Must Watch: మార్స్పై అడుగుపెట్టిన పర్సెవరెన్స్ రోవర్: నాసా రిలీజ్ చేసిన అద్భుత ఫొటోలు, వీడియోలువాషింగ్టన్: అంగారకుడిపై అమెరికా పంపిన 'పర్సెవరెన్స్' రోవర్ ఆ గ్రహంపై కాలుమోపిన అద్భుత వీడియోను నాసా సోమవారం విడుదల చేసింది. అంగారకుడిపై ఒకప్పుడు జీవం … Read More
రామగుండం వద్ద రోడ్డు ప్రమాదం: గుంటూరు జిల్లావాసుల దుర్మరణం: కారు నుంచి భారీగా బంగారంపెద్దపల్లి: తెలంగాణలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. తెల్లవారు జామున సంభవించిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి… Read More
ఒక్కరోజులో వేలకొద్దీ కేసులు: ఫ్రెష్ హాట్స్పాట్స్ స్టేట్స్ ఇవే: మళ్లీ లాక్డౌన్: సరిహద్దులు క్లోజ్న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్.. మరో రౌండ్ విజృంభణ మొదలు పెట్టింది. చాపకింద నీరులా విస్తరిస్తోంది. కొద్దిరోజులుగా పరిమితంగా నమోదవుతూ వస్తోన్న కొత్త పా… Read More
మహారాష్ట్రలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా: మహమ్మారి బారిన 60శాతం మంది మంత్రులుముంబై: మహారాష్ట్రలో మరోసారి కరోనావైరస్ విజృంభిస్తోంది. ప్రజలతోపాటు ప్రజాప్రతినిధులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించి ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఉద్ధవ్… Read More
కనకదుర్గ గుడిలో కలకలం-13 మంది ఉద్యోగుల సస్పెన్షన్- ఏసీబీ సోదాల్లో దొరికిన వైనంఅక్రమాల పుట్టగా మారిన విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో మూడు రోజులుగా ఏసీబీ నిర్వహించిన సోదాలు ముగిశాయి. గుడిలోని పలు విభాగాల్లో ఏసీబీ క్షుణ్ణంగా తనిఖీలు నిర… Read More
0 comments:
Post a Comment