వారణాసి: లోక్సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది బీజేపీ. ఇక సంబురాల్లో ఆపార్టీ ఉంది. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోడీ తాను పోటీ చేసిన వారణాసి నియోజకవర్గంలో ఘన విజయం సాధించడంతో అక్కడి ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపేందుకు అక్కడికి వెళుతున్నారు.ఈ సందర్భంగా మోడీ కాశీ విశ్వనాథ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.ఆ తర్వాత భారీ బహిరంగ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WszDrM
వారణాసిలో మోడీ: ఘన విజయం ఇచ్చినందుకు ఓటర్లకు ధన్యవాదాలు తెలపనున్న ప్రధాని
Related Posts:
ఫ్యాన్ల సంగతి సరే! సైకిల్, హస్తం గుర్తులను ఎట్లా తీయించగలరు?చిత్తూరు: తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన కొందరు పార్టీ నాయకులు … Read More
ఏందప్పా..బైరెడ్డి! ఇట్టా చేస్తాంటివి..మళ్లా పార్టీ మారతా ఉండావా?కర్నూలు: కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి మరోసారి పార్టీ వీడబోతున్నారనే వార్త గుప్పుమంది. ఆయన కాంగ్రెస్ పార్టీ కండువా … Read More
బెంగాల్లో 10 మంది సిట్టింగ్ ఎంపీలకు షాకిచ్చిన మమతా ...టీఎంసీ అభ్యర్థుల జాబితా ఇదే..!కోల్కతా: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాకుండా గట్టిగా పోరాడుతున్న తృణమూల్ అధినేత్రి బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ 2019 లోక్సభ అభ్యర్థుల జాబితాను వి… Read More
కాంగ్రెస్ పార్టీలో చేరిన హార్దిక్ పటేల్, మసూద్ అజహర్ను వదిలేసిందే బీజేపీ.. రాహుల్ గాంధీఅహ్మదాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా స్వరాష్ట్రం గుజరాత్కు చెందిన పటీదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ను కాంగ్రెస్ తమ పార్… Read More
భారత్ సర్జికల్ స్ట్రైక్స్ దెబ్బ: నౌకాశ్రయాలను వదిలి వెళ్లిన పాక్ నావికాదళం, ఎందుకంటే?ఇస్లామాబాద్: పుల్వామా దాడి అనంతరం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి బాలాకోట్లో జైష్ ఏ మహ్మద్ ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసిన విషయ… Read More
0 comments:
Post a Comment