టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు ఆలోచనలు ప్రతికూలమని విమర్శించారు. నెగిటివ్ థింకింగ్తో ముందుకు సాగుతున్నారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు చూసి ఓర్వలేక కోర్టులో పిటిషన్లు వేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు చేసే ఆరోపణలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు జన్మించడం రాష్ట్ర ప్రజల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PQwDjJ
చంద్రబాబు ఆలోచనలే ప్రతికూలం, ఐదేళ్లలో ఏమీ చేయలేదు, విజయసాయిరెడ్డి ఫైర్
Related Posts:
Gold smuggling: ఐఏఎస్ అధికారి జ్యూస్ పిండుతున్న ఎన్ఐఏ, నాకేం తెలుసు ? బ్యూటీ ఆంటీ!కొచ్చి/ న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన గోల్డ్ స్మగ్లింగ్ కేసు వ్యవహారంలో ఇప్పటికే సస్పెండ్ అయిన సీనియర్ ఐఏఎస్ అధికారిని అధికారులు విచారణ చేసి … Read More
మీ అమ్మ హాఫ్ తాగితే.. నేను క్వార్టర్.. నెటిజన్కు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన టీడీపీ అనితసోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే టీడీపీ మహిళ నేత అనితకు.. ఓ నెటిజన్ ఆంటీకి మందు అలవాటు ఉన్నట్టుంది అని కామెంట్ చేశారు. దానికి ఆమె కూడా అదే స్థాయిలో స్ప… Read More
ముఖ్యమంత్రి కోరింది..గవర్నర్ నెరవేర్చారు: కండిషన్స్ అప్లై: సీఎం ఏం చెబుతారో మరి?జైపూర్: రాజస్థాన్లో నెలకొన్న రాజకీయ సంక్షోభం ఓ కొల్లిక్కి వచ్చినట్టే కనిపిస్తోంది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ డిమాండ్ పట్ల గవర్నర్ కల్రాజ్ మిశ్రా స… Read More
భారత భూభాగంలోకి అడుగుపెట్టాయి .. అబద్దం చెప్పాల్సిన అవసరంలేదు: రాహుల్న్యూఢిల్లీ: భారత్ -చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తత వాతావరణం, ప్రభుత్వం వాస్తవాలను దాస్తోందని, చెబుతున్న దాంట్లో స్పష్టత లేదని మొదటి నుంచి తాను చె… Read More
కరోనా భయంతో కారు రాంగ్ టర్న్ - గర్భిణి సింధు రెడ్డి విషాదాంతం - తుంగభద్రలో మృతదేహం లభ్యం..వాగులో గర్భిణి గల్లంతైన ఉదంతం విషాదాంతంగా ముగిసింది. బెంగళూరు నుంచి కారులో హైదరాబాద్ వస్తూ జోగులాంబ గద్వాల జిల్లాలోని కలుగొట్ల వాగులో గల్లంతైన సింధూ ర… Read More
0 comments:
Post a Comment