కొచ్చి/ న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన గోల్డ్ స్మగ్లింగ్ కేసు వ్యవహారంలో ఇప్పటికే సస్పెండ్ అయిన సీనియర్ ఐఏఎస్ అధికారిని అధికారులు విచారణ చేసి వివరాలు సేకరిస్తున్నారు. కేరళ సీఎంకే చెమటలు పట్టించిన బ్యూటీ ఆంటీ స్వప్న సురేష్ 30 కేజీల బంగారం స్మగ్లింగ్ కేసులో కస్టమ్స్ అధికారుల ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి అయిన సీనియర్ ఐఏఎస్ అధికారిపై
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3f4qOKb
Gold smuggling: ఐఏఎస్ అధికారి జ్యూస్ పిండుతున్న ఎన్ఐఏ, నాకేం తెలుసు ? బ్యూటీ ఆంటీ!
Related Posts:
జార్ఖండ్లో రెచ్చిపోయిన మావోయిస్టులు .. 11 మంది జవాన్లకు గాయాలుజార్ఖండ్లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. సరయ్కెల్లాలోని కుచాయ్ ప్రాంతంలో భద్రతా సిబ్బంది లక్ష్యంగా దాడులకు పాల్పడ్డారు. ఐఈడీ పేల్చడంతో 11 మంది … Read More
ఉత్తమ్ కుమార్ రెడ్డి ముందుంది మరో ఎన్నికల సవాల్తెలంగాణా రాష్ట్రంలో మొత్తం లోక్సభ స్థానాలను క్లీన్ స్వీప్ చేయబోతున్నామని, సంబరాలకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి… Read More
పట్టువీడని రాహుల్.. త్వరలో కాంగ్రెస్కు కొత్త ప్రెసిడెంట్?ఢిల్లీ : లోక్సభ ఎన్నికల్లో ఘోర పరాభవం కాంగ్రెస్ను కోలుకోలేని దెబ్బ తీసింది. ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనా… Read More
ఉత్తరభారతీయ రైల్వేలో 749 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలఉత్తర రైల్వేలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్లో భాగంగా మొత్తం 749 స్టేషన్ మాస్టర్, గూడ్స్ గార్డు, అసిస్టెంట్ లోకో పైలట్, స… Read More
చంద్రబాబు ఏం చెప్పబోతున్నారు: ఫలితాల తరువాత తొలి సారిగా:ఇక అదే కేరాఫ్ అడ్రస్..!ఏపీలో ఎన్నికల ఫలితాల తరువాత తొలిసారిగా టీడీపీ అధినేత చంద్రబాబు కేడర్ ముందుకొస్తున్నారు. ఈ నెల 23న ఫలితాలు వెల్లడయిన తరువాత ఆయన పూర్తిగా తన … Read More
0 comments:
Post a Comment