కొచ్చి/ న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన గోల్డ్ స్మగ్లింగ్ కేసు వ్యవహారంలో ఇప్పటికే సస్పెండ్ అయిన సీనియర్ ఐఏఎస్ అధికారిని అధికారులు విచారణ చేసి వివరాలు సేకరిస్తున్నారు. కేరళ సీఎంకే చెమటలు పట్టించిన బ్యూటీ ఆంటీ స్వప్న సురేష్ 30 కేజీల బంగారం స్మగ్లింగ్ కేసులో కస్టమ్స్ అధికారుల ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి అయిన సీనియర్ ఐఏఎస్ అధికారిపై
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3f4qOKb
Monday, July 27, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment