వాగులో గర్భిణి గల్లంతైన ఉదంతం విషాదాంతంగా ముగిసింది. బెంగళూరు నుంచి కారులో హైదరాబాద్ వస్తూ జోగులాంబ గద్వాల జిల్లాలోని కలుగొట్ల వాగులో గల్లంతైన సింధూ రెడ్డి(28) చివరికి విగత జీవిగా తేలారు. శనివారం తెల్లవారుజామున ప్రమాదం జరగ్గా, మూడో రోజైన సోమవారం కూడా గాలింపు చర్యలు కొనసాగాయి. సింధు గల్లంతైన వాగుకు సమీపంలోనే తుంగభద్ర నది ఉండటం,
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2EhE8hm
కరోనా భయంతో కారు రాంగ్ టర్న్ - గర్భిణి సింధు రెడ్డి విషాదాంతం - తుంగభద్రలో మృతదేహం లభ్యం..
Related Posts:
ఆత్మహత్యాయత్నానికి దారితీసిన ఆలుమగల గొడవ, పెట్రోల్ పోసుకున్న భర్త, 60 శాతం గాయాలతో..ఆలుమగల మధ్య మొదలైన గొడవ.. ఆత్మహత్యాయత్నానికి దారితీసింది. భార్య అలిగి వెళ్లడం.. ఇంటికి రావాలని కోరినా.. రాకపోవడంతో భర్త మనస్తాపం చెందాడు. లాభం లేదనుకొ… Read More
హెచ్డీఎఫ్సీ బ్యాంకులో పీఓ మరియు క్లర్క్ పోస్టులకు అప్లయ్ చేయండిప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ భారీ ఉద్యోగ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా పీఓ, క్లర్కు,అసిస్టెంట్ మేనేజర్, ఎగ్జిక్యూటివ… Read More
అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ సరికొత్త రికార్డు.. అదే కోవలో మన అంబానీ కూడా..!న్యూఢిల్లీ: ప్రపంచ కుబేరుల్లో అగ్రస్థానంలో నిలిచి ఉన్న అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ మరో ఆరేళ్లలో మరో రికార్డు క్రియేట్ చేయనున్నాడు. ఫోర్బ్స్ అత్యంత ధనిక… Read More
సమూహ వ్యాప్తి తప్పదేమో! ఆంక్షలు సడలించినా జాగ్రత్తలు తప్పదు: నిపుణుల హెచ్చరికలున్యూఢిల్లీ: లాక్డౌన్ నేపథ్యంలో కొంత మంచి ఫలితాలే వస్తున్నప్పటికీ మన దేశంలో కరోనావైరస్ సమూహ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్న… Read More
కేరళలో కరోనా కరతాళ నృత్యం..!ఒక్కసారిగా 64 పాజిటీవ్ కేసులు..!!తిరువనంతపురం/హైదరాబాద్: కరోనా మహమ్మారికి ఇక్కడ, అక్కడ అనే ప్రాంతీయ భేదం అస్సలు తెలియనట్టుంది. నిన్నటి వరకూ కరోనా రహిత రాష్ట్రంగా దేశంలోనే గుర్తింపు పొ… Read More
0 comments:
Post a Comment