వాగులో గర్భిణి గల్లంతైన ఉదంతం విషాదాంతంగా ముగిసింది. బెంగళూరు నుంచి కారులో హైదరాబాద్ వస్తూ జోగులాంబ గద్వాల జిల్లాలోని కలుగొట్ల వాగులో గల్లంతైన సింధూ రెడ్డి(28) చివరికి విగత జీవిగా తేలారు. శనివారం తెల్లవారుజామున ప్రమాదం జరగ్గా, మూడో రోజైన సోమవారం కూడా గాలింపు చర్యలు కొనసాగాయి. సింధు గల్లంతైన వాగుకు సమీపంలోనే తుంగభద్ర నది ఉండటం,
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2EhE8hm
కరోనా భయంతో కారు రాంగ్ టర్న్ - గర్భిణి సింధు రెడ్డి విషాదాంతం - తుంగభద్రలో మృతదేహం లభ్యం..
Related Posts:
తొలిరోజే భారీగా ఫ్లైట్ సర్వీసులు రద్దు.. ఎయిర్పోర్టుల్లో గందరగోళం..కరోనా లాక్ డౌన్ కారణంగా రెండు నెలలకుపైగా నిలిచిపోయిన విమానం సర్వీసులు సోమవారం పున:ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ సర్వీసులకు ఏ దేశమూ అంగీకరించని నేపథ్యంలో … Read More
గ్రీన్ జోన్లలో గ్రీన్ సిగ్నల్..? జూలైలో స్కూల్స్ రీ ఓపెన్, 8 ఆ పై తరగతులు, 30 శాతం హాజరు...జూన్ నెల వచ్చేస్తోంది. ఈ మాసంలోనే దేశవ్యాప్తంగా స్కూళ్లు తెరుచుకుంటాయి. అయితే కరోనా వైరస్ వల్ల కేజీ నుంచి తొమ్మిదో తరగతి పరీక్షలు నిర్వహించకుండానే ప్ర… Read More
అదే తప్పు చేస్తారా?: టీటీడీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న అధికార వైసీపీ ఎంపీఅమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఆస్తులు వేలం వేయాలన్న నిర్ణయాన్ని అధికార పార్టీ ఎంపీనే అభ్యంతరం వ్యక్తం చేశారు. నిరర్ధక ఆస్తుల పేరుతో భూములన… Read More
కరోనా లాక్డౌన్:జూన్ 30 దాకా పొడగింపు.. 5.0కు సలహాలు కోరిన ప్రధాని.. రాబోయే 2నెలలు భయానకం..''ప్రపంచంలో దాదాపు అన్ని దేశాలూ కరోనా మహమ్మారిని ఎదుర్కొంటున్నాయి. కానీ భారత్లో జరుగుతోన్న పరిణామాలు మాత్రమే చరిత్రలో నిలిచిపోతాయి. ఎందుకంటే ఇక్కడ.. … Read More
మనుషుల్లో మృగాడు.!ఒళ్లు జలదరింపజేసిన సంజయ్ మృత్యు క్రీడ.!అతని క్రూరత్వానికి కారణం అదేనా.?హైదరాబాద్ : పదునైన శిక్షలు, ఫాస్ట్ ట్రాక్ చట్టాలు, వేగవంతమైన విచారణ, చట్టానికి ఏదీ అతీతం కాదు, దేశంలో ముంబాయి తర్వాత పటిష్టంగా పనిచేసే తెలంగాణ పోలీసు … Read More
0 comments:
Post a Comment