Thursday, May 23, 2019

అధికారం దిశగా ఎన్డీయే..! మేజీక్ ఫిగర్ ను అదిగమించిన కాషాయ మిత్రపక్షం...!

దిల్లీ/హైదరాబాద్ : సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అధికారం దిశగా దూసుకెళ్తోంది. మొత్తం 542 స్థానాలకు గానూ.. 305 చోట్ల ఎన్డీయే కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. 116 నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ కూటమి, 99 స్థానాల్లో ఇతరులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. చాలా చోట్ల ప్రముఖుల సైతం వెనుకంజలో ఉన్నారు. దేశంలో అతిపెద్ద

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2X1gwSK

Related Posts:

0 comments:

Post a Comment