అమరావతి: రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో భారీ ఆధిక్యతతో దూసుకెళ్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కనీసం 120 స్థానాల్లో జయకేతనాన్ని ఎగుర వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ ప్రభావం నామమాత్రంగా కూడా లేదు. ఈ అయిదేళ్ల పాటు అధికారంలో కొనసాగిన తెలుగుదేశం పార్టీ 30 నుంచి 40 అసెంబ్లీ స్థానాలకు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2X1ABbq
వైఎస్ జగన్ ఏం చెప్పబోతున్నారు? సాయంత్రం ప్రెస్మీట్! ప్రశాంత్ కిశోర్ కూడా?
Related Posts:
ఏపీ న్యాయ రాజధాని అదే- ఆర్ధికమంత్రి బుగ్గన ప్రకటన- జగన్ పేరు కలిసొచ్చేలాఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు తెరవెనుక సాగిపోతున్నాయి. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నా మూడు రాజధానుల వ్యవహారంలో ప్రభు… Read More
ఉధృతమైన విశాఖ ఉక్కు ఉద్యమం : తెలంగాణా మావోయిస్టుల మద్దతు , ఉక్కు పరిపాలనా భవనం ముట్టడివిశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ చేసిన వ్యాఖ్యలు విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశాయి.… Read More
వేదికపై భావోద్వేగానికి లోనైన స్పీకర్ పోచారం... తల్లిని గుర్తుచేసుకుంటూ కంటతడి....తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఓ కార్యక్రమంలో భావోద్వేగానికి లోనయ్యారు. తన మాతృమూర్తిని గుర్తు తెచ్చుకుని కంటతడి పెట్టుకున్నారు. … Read More
ప్రయాణికులకు గుడ్న్యూస్: వన్ రైల్..వన్ హెల్ప్లైన్: విచారణ, ఫిర్యాదులకు సింగిల్ నంబర్న్యూఢిల్లీ: నిత్యం రైళ్లల్లో రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త వినిపించింది. సింగిల్ హెల్ప్లైన్ నంబర్ వ్యవస్థను … Read More
శ్రీలక్ష్మి రుణం తీర్చుకుంటున్న జగన్- మూడునెలల్లో రెండు ప్రమోషన్లు- సీఎస్ రేసులోకి ?ఏపీలో ఒకప్పుడు వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో ఓ వెలుగు వెలిగి ఆ తర్వాత జగన్ అక్రమాస్తుల కేసులో చిక్కుకున్న ఐఎఎస్ అధికారిణి వై. శ్రీలక్ష్మిపై ఇప్పుడు జ… Read More
0 comments:
Post a Comment