ఏపీ ఓటర్లు బైబై బాబు చెప్పేసారు. భారీ మెజార్టీతో వైసీపీ ల్యాండ్ స్లైడ్ విక్టరీ సాధిస్తోంది. ప్రాంతాలు..రీజియన్లుకు అతీతంగా జగన్ సునామీ సృష్టించారు. టీడీపీకి 2014లో పట్టం కట్టిన ఉభయ గోదావరి జిల్లాలు ఈ సారి వైసీపీకి మద్దతుగా నిలిచాయి. అనంతపురం తమ కంచుకోటగా భావిస్తున్న టీడీపీకి భారీ షాక్ తగిలింది. జిల్లాలోని 14 సీట్లకు గాను
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2X17jtJ
బైబై బాబు.ఏపీ ప్రజల తీర్పు: అయిదు జిల్లాల్లో క్లీన్ స్వీప్:ల్యాండ్ స్లైడ్ విక్టరీ దిశగా వైసీపీ..
Related Posts:
మర్కజ్ తరహాలో... మళ్లీ అదే సమస్య ఉత్పన్నమవొచ్చు... రైతుల ఆందోళనలపై సుప్రీం కీలక వ్యాఖ్యలుదాదాపు గత 40 రోజులకు పైగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేపడుతున్న ఆందోళనలపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రైతుల నిరసన ప్ర… Read More
Sabarimala: శబరిమల అయ్యప్ప భక్తుల సంఖ్య తగ్గించండి, సుప్రీంలో కేరళ ప్రభుత్వం మరోసారి వాదన !శబరిమల/ కొచ్చి/ న్యూఢిల్లీ: పవిత్ర పుణ్యక్షేత్రం అయిన శబరిమల అయ్యప్పస్వామి ఆలయానికి వచ్చే భక్తులను తగ్గించాలని కేరళ ప్రభుత్వం మరోసారి ప్రయత్నాలు చేసిం… Read More
APPSC : ఏపీపీఎస్సీలో ప్రక్షాళన- పరీక్షలన్నీ ఆన్లైన్- లీకులకు చెక్-యూపీఎస్సీకి ప్రతిపాదనఏపీపీఎస్సీలో భారీ మార్పులకు ఏపీ సర్కార్ సిద్ధమవుతోంది. మారుతున్న పరిస్ధితులను దృష్టిలో ఉంచుకుని పరీక్షలను ఇకపై ఆన్లైన్లోనే నిర్వహించేందుకు అనుగుణంగ… Read More
సునీల్ గావస్కర్ సర్ బ్రాడ్మన్ రికార్డును ఎలా బ్రేక్ చేశారు... అప్పుడు అసలేం జరిగింది?ఆస్ట్రేలియాకు చెందిన సర్ డాన్ బ్రాడ్మన్ టెస్ట్ క్రికెట్లో 29 సెంచరీలు సాధించి రికార్డ్ నెలకొల్పారు. ఈ రికార్డును బద్దలుగొట్టడానికి 35 ఏళ్లు పట్టింది… Read More
అఖిల ప్రియ బెయిల్ పిటిషన్పై విచారణ రేపటికి వాయిదా.. కౌంటర్ దాఖలు చెయ్యాలన్న కోర్టుతెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన బోయినపల్లి కిడ్నాప్ కేసులో కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. బోయినపల్లి కిడ్నాప్ కేసులో ప్రధాన సూత్రధారి అని పోల… Read More
0 comments:
Post a Comment