రాజ్యసభ ఎంపీ, బీజేపీ నేత సుజనాచౌదరిపై వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ఫిర్యాదుపై భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ స్పందించారు. సుజనా చౌదరి ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి విజయసాయిరెడ్డి రాసిన లేఖను కేంద్ర హోంమంత్రి వద్దకు పంపించారు. దీంతో సుజనా చౌదరిపై కేంద్ర ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తోందా అనే అంశం చర్చకొచ్చింది. అయితే ఆయన ఇప్పుడు బీజేపీలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34YvTPa
సుజనాచౌదరికి చిక్కులు తప్పవా? విజయసాయిరెడ్డి లేఖపై స్పందించిన రాష్ట్రపతి, హోంమంత్రికి లేఖ
Related Posts:
బెంగాల్లో దారుణం: సామూహిక దాడిలో ట్రాన్స్జెండర్ మృతి..దాడి ఎందుకు చేశారు?కోల్కతా: వెస్ట్ బెంగాల్లో దారుణం చోటుచేసుకుంది. చిన్నపిల్లలను ఎత్తుకెళుతున్నారని చెప్పి ట్రాన్స్జెండర్పై స్థానికులు దాడి చేశారు. ఈ ఘటన జల్పాయిగురి… Read More
200 కోట్ల లొల్లేంది హరీషన్నా.. ఆనాడు 'వైఎస్ఆర్' మీద అరిస్తిరి.. ఈనాడు \"కేసీఆర్\" అదే దారిలో..!హైదరాబాద్ : తెలంగాణలో కొత్త చర్చ మొదలైంది. 200 కోట్ల రూపాయల చుట్టూ కథ నడుస్తోంది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తన సొంతూరు చింతమడకకు కేటాయించ… Read More
శివుడిలా తేజ్ ప్రతాప్.. ఇదివరకు శ్రీ కృష్ణుడి రూపంలోనూ ...పాట్నా : మనకు విష్ణువు, శివుడు తెలుసు. వారు భగవంతులు, కానీ ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ కూడా వారి వేషదారణలో కనిపి… Read More
జగన్ శాసిస్తాడు..స్పీకర్ పాటిస్తాడు: అసెంబ్లీని పులి వెందుల పంచాయితీ చేసారు : చంద్రబాబు ఫైర్..ప్రతిపక్ష నేత చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్ పై ఫైర్ అయ్యారు. ఆయన ఇచ్చిన హామీలనే ప్రస్తావిస్తే సస్పెండ్ చేస్తారా అని నిలదీసారు. ఒక బీసీ నేతను … Read More
ఆ గది కలిసొచ్చింది.. సభలో కుమారస్వామిబెంగళూరు : బలపరీక్ష సందర్భంగా కర్ణాటక సీఎం చేసిన పనుల గురించి వివరించారు. ఈ సందర్భంగా కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత తాను ఉన్న ప్రాంతాన్ని ప్రత్యేకంగా … Read More
0 comments:
Post a Comment